రాజ్యాంగంలోని మొదటి అధికరణం ఏమంటున్నది? ‘భారత్ అంటే రాష్ర్టాల సమాహారం’ అని చెప్తున్నది. రాజకీయ పరిభాషలో ‘రాష్ర్టాల సమాహారాన్ని సమాఖ్య అని కూడా అంటారు. అయితే రాజ్యాంగంలో మాత్రం సమాఖ్య అన్న పదాన్ని ఎక్క�
లక్నో: కర్నాటకలో చెలరేగుతున్న హిజాబ్ వివాదంపై హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఓవైసీ ఓ కామెంట్ చేశారు. హిజాబ్ ధరించిన బాలిక ఏదో ఒక రోజు ఈ దేశ ప్రధాని అవుతుందని అసద్ అన్నారు. దీనికి ఇవాళ యూపీ సీఎం యోగి
కేసీఆర్ చేసిన నేరమేమిటి? రాష్ర్టాల ప్రయోజనాలను విస్మరిస్తున్నందుకు కేంద్రంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. రాజ్యాంగాన్ని లోతుగా పునః సమీక్షించుకోవలసిన అవసరం ఉన్నదని చెప్పారు. ‘రాజ్యాంగాన్ని ఏర్పాటు చ
ఏడు దశాబ్దాల భారత సమాఖ్య రాజ్యాంగం అమలులో అనేక అనుభవాలు, వైఫల్యాలు, విజయాలు మనకు కనిపిస్తాయి. స్వతంత్ర భారత నిర్మాతలు ఈ దేశ సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పడే సాధనంగా మన రాజ్యాంగాన్ని మలిచారు. సంకుచిత ర
అల్పులకు, అర్భకులకు, అంతుచిక్కనివారి ఊహలకు కూడా అందని అద్భుతమైన వ్యుహకర్త కేసీఆర్. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఇది ఎన్నోసార్లు రుజువైంది. అంత ఈజీగా అందరికీ అర్థమైతే ఆయన కేసీఆర్ ఎలా అవుతారు? కారు కదా?
అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని, అందులో భాగంగానే రాజ్యాంగంపై చర్చ లేవనెత్తారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం కేసీఆర్కు జాతీయస్థాయిలో పేరు రావడం ఇష�
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఐఏఎస్ల సర్వీసు రూల్స్ మార్చడం, సంబంధిత రాష్ర్టాలతో చర్చించకుండానే నదుల అనుసంధానం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ సీఎం కేసీఆర్ ప్రస్తుత
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ విలేకరుల సమావేశంలో ‘రాజ్యాంగాన్ని మార్చాలి’ అన్న మాట రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం లేపటం చూశాం. రాజకీయ నాయకులు ఇంతలా కేసీఆర్ను ఎందుకు విమర్శిస్తున్నారనేది విస్మయం కలిగిస్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నరేంద్రమోదీ రాజ్యాంగం అమలవుతున్నదని మండిపడ్డార�
హైదరాబాద్ : రాజ్యాంగం మీద చర్చ జరిపేందుకు ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాజ్యాంగానికి ఇప్పటికే 120 సార్లు సవరణలు చేశారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కుల విషయంల�
రాజ్యాంగ సమీక్షకు కమిషన్ వేసిన వాజపేయి ప్రస్తుత రాజ్యాంగం మార్చాలన్నదే బీజేపీ టార్గెట్ రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు గిట్టని కాషాయ పార్టీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అది 2000 ఫిబ్రవరి 22. వాజపేయి నేతృత్వంలో అప్పటి �
ఎవరన్నారు నువ్వు ఒంటరివని? భారత రాజ్యాంగం వేయి అక్షౌహిణులై నీ చుట్టూ పహరా కాస్తున్నది. ఎవరు చెప్పారు చట్టాలు కొందరికే చుట్టాలని? భారతీయ శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్లు నీ ఆత్మగౌరవాన్ని కంటికి రెప్పలా క�
ప్రతిభకు రిజర్వేషన్ అడ్డు కాదు సామాజిక న్యాయానికి కోటా కీలకం నీట్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఈ ఏడాదికి ఈడబ్ల్యూఎస్కు 8 లక్షల ఆదాయ పరిమితి వర్తింపునకు ఆదేశం ప్రతిభకు రిజర్వేషన్ ప్రతిబంధకం �