కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో సకల వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నరేంద్రమోదీ రాజ్యాంగం అమలవుతున్నదని మండిపడ్డార�
హైదరాబాద్ : రాజ్యాంగం మీద చర్చ జరిపేందుకు ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాజ్యాంగానికి ఇప్పటికే 120 సార్లు సవరణలు చేశారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కుల విషయంల�
రాజ్యాంగ సమీక్షకు కమిషన్ వేసిన వాజపేయి ప్రస్తుత రాజ్యాంగం మార్చాలన్నదే బీజేపీ టార్గెట్ రాజ్యాంగ మౌలిక లక్ష్యాలు గిట్టని కాషాయ పార్టీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: అది 2000 ఫిబ్రవరి 22. వాజపేయి నేతృత్వంలో అప్పటి �
ఎవరన్నారు నువ్వు ఒంటరివని? భారత రాజ్యాంగం వేయి అక్షౌహిణులై నీ చుట్టూ పహరా కాస్తున్నది. ఎవరు చెప్పారు చట్టాలు కొందరికే చుట్టాలని? భారతీయ శిక్షాస్మృతిలోని అనేక సెక్షన్లు నీ ఆత్మగౌరవాన్ని కంటికి రెప్పలా క�
ప్రతిభకు రిజర్వేషన్ అడ్డు కాదు సామాజిక న్యాయానికి కోటా కీలకం నీట్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఈ ఏడాదికి ఈడబ్ల్యూఎస్కు 8 లక్షల ఆదాయ పరిమితి వర్తింపునకు ఆదేశం ప్రతిభకు రిజర్వేషన్ ప్రతిబంధకం �
సుమారు గంటపాటు సమావేశం.. పలు అంశాలపై చర్చన్యూఢిల్లీ, జూలై 17: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ప్రధాని నరేంద్రమోదీతో శనివారం సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీ 50 నిమిషాల పాటు కొనసాగింది. ఈ మేరకు ప�
కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. అదేవిధంగా న్యాయవాదులను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేని వ్యక్తులకు న్యాయవాదిని కోర్టు నియమించాల్సి ఉంటుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం న్యాయ సేవాధికార చట్టాన్ని �