Chandur | నల్లగొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అరాచకాలు మితిమీరుతున్నాయి. మండలానికి చెందిన కార్యకర్తలు గత మూడు రోజులుగా మద్యం తాగి..ఎమ్మెల్యే ఫొటోతో పాటు మంత్రి రాజన్న అని రాసి ఉన్న స్కార్ప
Singareni | సింగరేణి నైని బొగ్గు బ్లాకుల వ్యవహారం కాంగ్రెస్ అంతర్గత ముసలాన్ని మరింత మండిస్తూనే ఉన్నది. ఇప్పటికే వలస కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధవాతావరణం కొనసాగుతుండగా, తాజా పరిణామాలు దాని
KTR | సీఎం దావోస్ పోయిండు. ఆడికెళ్లి హార్వర్డ్ పోతడు. అక్కడ ఓ 10 రోజులు పడుతుంది. ఆయన వచ్చేదాకా టైంపాస్ చేయడానికి నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతున్నారు. రెండు రోజులకు ఒకరికి నోటీసులు ఇచ్చి పిలువండని అధికారుల�
Bhatti Vikramarka | సింగరేణి ఆస్తి వీసమెత్తు కూడా బయటికి పోనివ్వను.. ఎవరైనా గద్దల్లా వాలుతా అంటే వాలనివ్వను..’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం పర్యటించిన అయన.
బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరుతు
కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగాక రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతుందని.. డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతుందని బీఆర్ఎస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్�
ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ముస్లింలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అంటే కాంగ్రెస్ అనీ, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని, కాంగ్రెస్, ముస్లింలు ఒక్కటే
రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటింది. కానీ కొత్తగా చెప్పుకోదగ్గ అభివృద్ధి సంక్షేమ పథకాలేవీ ఆచరణలోకి రాలేదు. ఇప్పటికే రూ.లక్షలకోట్ల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే
బీఆర్ఎస్లో చేరికల జోరు ఊపందుకుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడుచింతలపల్లి, ఎల్లంపేట్, అలియాబాద్ మున్సిపాలిటీల్లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్లో వివిధ పార్టీల నేతలు చేరుతు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖా యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధీమా వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పెద్దలు కుమ్మక్కై సింగరేణి కుంభకోణాన్ని కనుమరుగు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపిం�
కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చక ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆసిఫ్ఖాన్తోపాటు 100 మంది ఆ పార్టీ నాయకులు
లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థను భ్రష్టు పట్టించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మంద నర్సింహారావు ఆరోపించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం సీ�