రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే సిట్ చీఫ్ సజ్జనార్ నోటీసులు ఇచ్చారని, వాటికి భయపడి పారిపోనని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్.�
Shashi Tharoor : సొంత రాష్ట్రమైన కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన కీలక సమావేశానికి ఆ పార్టీ అగ్ర నేత శశి థరూర్ హాజరు కాలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఈ అంశంపై తాను పార్టీ నేతలతోనే మాట్లాడతానని, �
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో శాపంగా మారనుందని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదన్నగారి మధుసూదన్ రావు విమర్శించారు. ఈ వ్యవహారంలో లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తూ రేవంత్ రెడ్డ�
Kothagudem |అధికార పార్టీ అండదండలతో అహంకారాన్ని ప్రదర్శించాడు ఆ సర్పంచ్..! పొత్తు పార్టీకి చెందిన కమ్యూనిస్టు వార్డు మెంబర్పై సుపారీ ఇచ్చి మరీ హత్యాయత్నానికి ఒడిగట్టాడు..?
Urea | కాంగ్రెస్ పాలనలో యూరియా దొరకగా రైతులు ప్రతినిత్యం నరకయాతన పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం రైతు వేదికల వద్ద శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్ల�
Municipal Elections | మున్సిపల్ పోరుకు నేడో.. రేపో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండటంతో పట్టణ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎక్కడ చూసినా వార్డుల రిజర్వేషన్లపైనే చర్చ జరుగుతోంది.
GHMC | హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలను ‘మహా గ్రేటర్'లో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సామాన్యుల పాలిట శాపంగా మారింది. విలీన ప్రక్రియ జరిగి నెలన్నర రోజులు గడుస్తున్నా, క్షేత్రస్థాయిలో
T Hub | యువతను సాంకేతిక రంగంలో ప్రోత్సాహం అందించాలనే సత్సంకల్పంతో నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రారంభించిన టీ-హబ్ లక్ష్యాన్ని నేటి కాంగ్రెస్ సర్కార్ నీరుగారుస్తున్నది.
Telangana | రాష్ర్టానికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయని ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఊదరగొడుతుంటే.. వాస్తవాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
Phone Tapping | రైతన్నల ఆత్మహత్యలు ఒకవైపు.. నిరుద్యోగుల నిరసనలు మరోవైపు.. పరిపాలనా వైఫల్యాలు ఇంకోవైపు.. అంతర్గత కుమ్ములాటలు మరోవైపు.. వీటికితోడూ కొత్తగా స్కామ్లు.. వెరసి రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సకల జనులు అరిగో�
Palla Rajeshwar Reddy | జనగామ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు వచ్చిన మంత్రి సీతక్క సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు గూండాయిజం ప్రదర్శించారు. మద్యం మత్తులో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్
Singareni Scam | రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన విమర్శలు చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ దొంగల ముఠాలుగా తయారయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. దొంగలు మాత్రమే ఎన్నికల సమయంలో వచ్చిపోతారని, బీఆర్ఎస్ న�
పనిచేయించుకోని పారితోషికం అందించకుండా కాంగ్రెస్ సర్కారు మొండిచేయి చూపుతున్నది. 2024 నవంబర్లో చేపట్టిన ఇంటింటా సమగ్ర కుటుంబ సర్వే కోసం ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లను నియమించింది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏడు గంటల పాటు విచారించిన సిట్ అధికారులు తడబాటు, తొట్రుపాటుకు గురైనట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ కేటీఆర్ను పిలిచిన పోలీస్ అధికారుల�