తెలంగాణలోని టీడీపీ అభిమానులు సంతోషపడ్డారు. ఇన్నాళ్ళకు తమకు నాయకుడు దొరికిండు అని సంబరపడ్డారు. తాజాగా కాంగ్రెస్ నేత, సీఎం రేవంత్రెడ్డి ఖమ్మంలో మాట్లాడిన మాటలు విని తెలంగాణలో టీడీపీకి మళ్లీ జీవం వచ్చి�
సిట్ విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శించారు. రాష్ట్రంలో బొగ్గు కుంభకోణం, మంత్రుల పంచాయితీ, ప్రభుత్వ మనుగడ వంటి అంశాలను డైవర్ట్
అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ టికెటు.. కార్పొరేటర్ టికెట్ కావాలంటే పైసలిచ్చుకోవాల్సిందేనంటూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేయడం జిల్లాలో చర్చనీయాంశమవుతున్నది. మొన్నటిక�
మహారాష్ట్రలోని మున్సిపల్ ఎన్నికల్లో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. రాజకీయంగా బద్ధ శత్రువులైన బీజేపీ, కాంగ్రెస్, ఏఐఎంఐఎం కూటమిగా ఏర్పడ్డాయి. అమరావతి జిల్లా అచల్పూర్ మున్సిపల్ కౌన్సిల్లో �
Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీలో సీనియర్, అగ్రనేతల్లో ఒకరైన శశి థరూర్ తాజాగా పార్టీకి షాకిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టి.. తన రాష్ట్రంలో ప్రధాని మోదీ నిర్వహించిన కార్యక్రమానికి హ
RS Praveen Kumar | తెలంగాణ ప్రజల భద్రతతో పోలీసు అధికారులు ఆడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తమ పోస్టింగ్ల కోసం పోలీసులు వికృత క్రీడలో భాగస్వాములయ్యారని తెలిపారు.
RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ అత్యంత గోప్యంగా జరగాల్సిన విషయమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కానీ దాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బజారున పడేసిందని మండిపడ్డారు.
Srinivas Goud | రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడానికి, చేయడానికి ఏమీ లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు తరిమికొడుతున్నారని తెలిపారు.
Enugula Rakesh Reddy | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు.
T Hub | టీ హబ్.. ఈ పేరు ప్రపంచం మొత్తం తెలుసు. హైదరాబాద్లోని అంకుర కేంద్రంగా అంతర్జాతీయంగా పేరుగాంచింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆలోచనల నుంచి ఆవిర్భవించిన అద్భుత కేంద్రం. దివంగత రతన్ టాటా చే
‘ఉన్నది ఒక్కటే రోకలి.. ఊరంతా పెళ్లి’ అన్న నానుడిని పంచాయతీలకు కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన అరకొర నిధులు గుర్తుచేస్తున్నాయి. నూతన సర్పంచులు, మాజీ సర్పంచులు, కార్యదర్శుల మధ్య ఆ నిధుల అంశం వివాదాలకు దార�
Naini Coal Block | తీవ్ర దుమారం రేపుతున్న నైని బొగ్గు గని టెండర్ల ప్రక్రియను రద్దు చేస్తున్నట్టు సింగరేణి సంస్థ ప్రకటించింది. నైని కోల్ బ్లాక్కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నదని, అస్మదీయులకు కట
Hairtha Hotels | రాష్ట్రంలోని హరిత హోటళ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. పర్యవేక్షణ లోపం, నిధుల దుర్వినియోగంతో హోటళ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హరిత హోటళ్ల బాగోగులపై