Indresham Municpality | సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా కిషంగుల ప్రమీల, వైస్ చైర్మన్గా పటోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు.
Kyathanapalli | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్�
Thorrur | తొర్రూరు మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్కు దక్కకుండా ఉండాలని కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నది. నిన్న మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది
Retirement Extension | రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో అవినీతి పరాకాష్టకు చేరింది. ఇప్పటికే ఉద్యోగ నియామకాలు, బదిలీలు, డిప్యుటేషన్లు, బిల్లుల చెల్లింపుల్లో అడుగడుగునా అక్రమాలు జరుగుతున్న ఆ శాఖలో తాజాగా వైద్యుల రిటైర్మెంట�
Amanagallu | రంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడింది. ఆ పార్టీకి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇవ్వకున్నా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నద
Municipal Chairman | రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వాయిదా మంత్రాన్ని ప్రయోగిస్తున్నది.
Thorrur | మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఉద యం 10 గంటలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొమ్మిది మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో కలి�
Jeevan Reddy | కాంగ్రెస్ పరిణామాలు, పార్టీ వ్యవహారశైలి చూస్తుంటే అసలు పార్టీలో ఉండుడా? పోవుడా? అనిపిస్తున్నదంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
Congress | కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. ఇచ్చిన మాట తప్పారంటూ పలుచోట్ల కౌన్సిలర్లు, పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో మంత్రి వివేక్ వెంకటస్వామిపై సొంత ప�
BRS | రాష్ట్రంలో ఉతంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. అధికార కాంగ్రెస్ నుంచి ఎదురైన సవాళ్లు, అడ్డంకులను అధిగమిస్తూ కారు పార్టీ తన సత్తా చాటుకున్నది. మొత్తం 116 పురపాలికలకు గాను ఇప్పట�
Congress - BJP | ‘బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బం ధం’.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తరచూ చేసే ఆరోపణ ఇది! కానీ కాంగ్రెస్, బీజేపీదే అ త్యంత దృఢమైన ఫెవికాల్ బంధమని మున్సిపల్ ఎన్నికలు రుజువు చేశాయి.
సిరిసిల్ల మున్సిపల్పై బీఆర్ఎస్ వరుసగా మూడోసారి గులాబీ జెండా ఎగురవేసింది. మొన్న పంచాయతీ ఎన్నికల్లో దూసుకెళ్లిన బీఆర్ఎస్, తాజాగా మున్సి‘పోల్స్'లో చర్రితలో సరికొత్త రికార్డు సృష్టించింది.
తెలంగాణలో అధికారం కోసం జెండాలు, ఎజెండాలను పకనపెట్టి అధికార పీఠం కోసం ఎంతలా దిగజారవచ్చో కాంగ్రెస్, బీజేపీ నేడు నిరూపించాయని, కాంగ్రెస్ పదేపదే చెప్తున్న మార్పు అంటే బీజేపీతో జతకట్టడమేనా? అని బీఆర్ఎస్