రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా పనిచేస్తున్నదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడె�
అన్నదాతలకు యూరియా కష్టాలు తీరడంలేదు. అదును దాటుతున్నా యూరియా అందకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రంగారెడ్డి జిల్లా మంచాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి యూరియా లారీ వస్తుందని తెలుస�
Bangalore traffic | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు ట్రాఫిక్ పరిస్థితి మరింత దిగజారింది. 2025 ఏడాదికిగాను ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ రద్దీ ఉన్న రెండో నగరంగా బెంగళూరు నిలిచింది.
సీఎం రేవంత్రెడ్డి తీరుతో ప్రజలే కాకుండా సొంత పార్టీ నేతలు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. పగటి పూట సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేసి ఇబ్బందులు ప�
Sajjan Kumar | సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన మరో రెండు కేసులలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు ఊరట లభించింది. ఆయనను నిర్దోషిగా ఢిల్లీ కోర్టు గురువారం ప్రకటించింది.
‘నా అడవి.. నా ఇష్టం’ అన్న చందాన అటవీశాఖ వ్యవహరిస్తున్నది. ఇతరులు పూచిక పుల్ల ముట్టుకున్నా, రోడ్డు వేద్దామన్నా, ఇసుక తీద్దామన్నా చట్టాలను ఉల్లంఘించారంటూ కేసులు నమోదు చేసే అధికారులు.. రోడ్డు మరమ్మతు కోసం దర�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తవుతున్నా.. భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధికి చిల్లి గవ్వ నిధులను కూడా విడుదల చేయలేదు. పట్టణంలో ఎలాంటి ప్రజోపయోగ పనులను కూడా చేపట్టలేదు. కానీ రాష్ట్ర మంత్రి �
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెర లేపిందని, తాను తీసుకొచ్చిన నిధులకే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొత్త కాగితం పెట్టి శంకుస్థాపనలు చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పెద్�
పేదల సంక్షేమమే లక్ష్యమని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం వారిపైనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఏండ్లుగా ఎలాంటి రంది లేకుండా నివసిస్తున్న వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఏకంగా వేలాది ఇం డ్�
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ద్రోహం, మోసం, కుట్రలు పట్టపగలే బట్టబయలయ్యాయి. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రమాదంలో పడిందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి దశాబ్దాలు
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఏ పాలకుడైనా వారికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా గురించి శ్రద్ధ తీసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పాలకులు మెరుగైన ప్ర�
రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఓవైపు రేవంత్రెడ్డి సర్కార్ తెస్తున్న అప్పులు బడ్జెట్ అంచనాలను మించిపోతుంటే.. మరోవైపు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నానాటికీ గణనీయంగా తగ్గిపోతున్నది. దీంతో ద్�
యూరియా లేకుండా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేశారని కాంగ్రె స్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్య క్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి రైతువేదికలో ఏర్పాటుచేసిన యూరియా అదనపు క�
కాంగ్రెస్లో సీనియర్ నేతలను చులకన చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరిపై కొట్లాడుతున్నామో వారినే పక్కన కూ ర్చోబెట్టి తమ గౌరవానికి భంగం కలిగిస�