రామగుండం నగరపాలక సంస్థలో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థులు నాయకులు, కార్యకర్తలను బెదిరిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ �
జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ కకావికలమైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్కుమార్.. తదుపరి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. దీంతో గత రెండే�
మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు టాప్గేర్లో దూసుకుపోయింది. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేయడంతోపాటు ఆసిఫాబాద్, కాగజ్నగర్, ఖానాపూర్, బెల్లంపల్లి మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ �
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారించినా ప్రజలు విశ్వసించలేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఒకవైపు అధికారం, మరోవైపు పోలీస్ యంత్రాంగం సహకారం ఇంకోవైపు ఎన్నికల అధికారుల అండదండలతో తాము అనుకున్నది సాధించారు. అయినా మహబూబ్నగర్ కార్పొరేషన్లో మెజార్టీకి దూరంగా నిలిచిపోయారు. ఎక్కడ మేయర్ పదవి చేజా
బోధన్ మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో హంగ్ ఏర్పడే అవకాశం ఉన్నదని భావించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ను అందుకోలేని కాంగ్రెస్ పార్టీ.. మజ్
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, మేయర్లుగా పదవులను అనుభవించి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కారు దిగారు. హస్తం పార్టీ కండువాను కప్పుకున్నారు. తాజా మున్సిపల్ ఎన్నికల్లో కా
వేములవాడ పురపాలక సంఘంలో చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవడంలో భాగంగా కాంగ్రెస్లో అంతర్గతంగా ముసలం మొదలైనట్టు సమాచారం. ఈ మున్సిపాలిటీలో శుక్రవారం వెలువడిన ఫలితాల్లో అధికార పార్టీ నుంచి 13 మంది అభ్యర్థుల
JAC Celebration | నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారు. గెలవడానికి ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు ఓటర్ల వ్యతిరేకత వల్ల ఖానాపూర్ మున్సిపాలిటీలో ఓటమి పాలయ్యింది .
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిపక్ష కాంగ్రెస్.. విమాన టిక్కెట్లు బుక్ చేసింది. అసోం నుంచి ప్రధాని మోదీ మణిపూర్ వెళ్లేందుకు విమాన టిక్కెట్లు బుక్ చేసినట్లు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నాటి ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఎలాగైనా గెలవాలన్న పంతంతో అధికార దుర్వినియోగానికి పాల్పడినప్�
మహా నగర శివారుల్లోని మున్సిపాలిటీల్లో గులాబీ దండు నిటారుగా నిలబడింది. ప్రలోభాలు.. అధికార దుర్వినియోగం.. వ్యవస్థల్ని వాడుకొని బెదిరింపులు... ఇలా అధికార కాంగ్రెస్ అనేక అడ్డదారులు తొక్కి ప్రజాస్వామ్యాన్ని