Municipal Elections | హైదరాబాద్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. ఫిబ్రవరిలో రెండో వారంలోగా ఎన్నికలను ముగించాలని నిర్ణయించింది.
Bhatti Vikramarka | ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు. ఈ రాతల విషయంలో రాధాకృష్ణతోనే తేల్చుకుంటా.. వెనుక ఎవరుండి రాయించారో త్వరలోనే అన్నీ బయటపెడతా. ఏ రాజకీయ ఉద్దేశంతో రాశాడో.. ఎవరి ప్రయోజనాల కోసం వండి వార్చాడో వివరాలు వెల్లడ�
Gudem Mahipal Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం శనివారం తన అనుచరులు, కార
AIS | ఆలిండియా సర్వీసెస్ అధికారులపై వేధింపుల విషయంలో ముఖ్యనేత దారిలోనే మంత్రులు తీరు ఉంటున్నది. మంత్రులు జిల్లా పర్యటనలకు వచ్చిన ప్రతిసారీ కనీసం రెండు వందల మందికిపైగా సరిపడా భోజనాలను జిల్లా కలెక్టర్ లే�
Telangana | ‘నువ్వు చెప్పేది నేను వినను.. నేను చెప్పిందే వినాలి.. విజయ్ గాని.. ప్రకాశ్ గాని.. వాళ్ల బండ్లు గాని కనిపిస్తే మా వాళ్లు వచ్చి గు.. పగులగొడ్తరు’ అని జాతీయ రహదారి కాంట్రాక్టర్ను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్య�
PVS Sharma | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కేంద్ర సర్వీసుల మాజీ అధికారి, సామాజిక కార్యకర్త పీవీఎస్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ సీఎం పదవి నుంచి రేవంత్రెడ్డిని తొలగిస్తే ఆయన కాంగ్రెస్న
Revanth Reddy | మేడారంలో పెట్టిన క్యాబినెట్ మీటింగ్ ఎంత మేలు చేస్తుందో చెప్పలేం కానీ.. రేవంత్రెడ్డి మంత్రివర్గ సభ్యులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా కాపాడినట్టు తెలుస్తున్నది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణల�
Revanth Reddy | ‘తెలంగాణలో ఎన్టీఆర్కు అభిమానులు ఉన్నరు. చంద్రబాబుకు సహచరులు, అనుచరులున్నరు. వారందరికీ విజ్ఞప్తి ఒక్కటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్
Bhatti Vikramarka | తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చివరికి బజారున పడ్డాయి. పరిపాలన గాలికి వదిలి ప్రచ్ఛన్న యుద్ధాల్లో కొట్టుకుంటున్న మంత్రుల మధ్య.. ఇదే అదునుగా ముఖ్యనేత పెట్టిన మంటలు ఆఖరికి ‘అసలు కాంగ్రెస్'ను దహిస్తు
దేశాన్ని దోచుకున్న పార్టీ కాంగ్రెస్ అని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు. ఆ పార్టీ అహంకారాన్ని పదేండ్లపాటు బొందబెట్టి ప్రాంతీయ పార్టీ శక్తి ఏంటో దేశానికి చూపించిన వ్యక్తి కేసీఆ�
Bollam Mallaiah Yadav : కోదాడ నియోజకవర్గం ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని నమ్మబలికి.. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తమ సమస్యలు చెప్పుకుందామంటే నెలకు మూడు సార్లైనా ప్రజలకు దర్శనం ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యా�
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రతికూల రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతోందని చెప్పారు. ప్రజల మొదటి ఎంపి�
తెలంగాణలో ఎనకటికి మా చిన్నప్పుడు తుపాకీ రాముడని గ్రామాల్లోకి వస్తుండే వాడు. ఒక చెక్క తుపాకీని భుజాన వేసుకుని ‘మా రాజా.. మా రాజా మాది ఇంత, అంత.. వాడు దొంగ.. వీడు దొర’ అని అన్ని అబద్ధ్దాలు చెబుతూ గారడీ చేసేవాడు.