దేశవ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు.. సభ్యసమాజం అసహ్యించుకునేలా ఉన్నాయి. ఎవరిని విమర్శిస్తున్నాం అనేది గుర్తుంచుకోవడం లేదు. తమకు ఉన్న స్థాయి ఏంటని కూడా గుర్తించడంలేదు. చిన్నంతరం, పెద్దంతరం లేకుం
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు బరితెగించి బీఆర్ఎస్ అభ్యర్థులు,నేతల ఇండ్లపై దాడులు చేస్తున్నారు. మెదక్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ మున్సిపాలిటీల్లో బీఆర�
‘కాంగ్రెస్ పాలనలో రెండున్నరేండ్లలో మున్సిపాలిటీల్లో పారిశుధ్యం లోపించింది. మున్సిపాలిటీలకు ఒక్క అవార్డు కూడా రాలేదు. మున్సిపాలిటీల్లోని అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భా�
కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు పెరిగి పోతున్నది. ప్రధానంగా బాన్సువాడ నియోజకవర్గంలో అంతర్గత వైరం ముదురుతున్నది. చివరకు దాడులు, పోలీసు కేసుల వరకూ వెళ్లడం పార్టీ శ్రేణుల్లో కంగారు పుట్టిస్తున్నది.
మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఎన్నికల కోడఖ ప్రకారం సోమవారం సాయంత్రం ప్రచారానికి గడువు ముగిసిన�
నగరంలో మెట్రో వ్యవస్థ కాంగ్రెస్ చేతిలో నలిగిపోతున్నది. ఎల్ అండ్ టీ నుంచి తెగదెంపులు చేసుకునేందుకు మెట్రో సంస్థ ఆర్థిక వనరుల కోసం వెదుకులాడుతోంది. మార్చి నెలాఖరులోగా స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదన ఇ
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, అత్యవసర పనులకు వినియోగించే హాస్పిటల్ డెవలప్మెంట్ స్కీమ్ (హెచ్డీఎస్) ఫండ్స్�
కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ నాయకత్వ పోరు ముదిరింది. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కనీసం 80 మంది ఎమ్మెల్యేలు పార్టీ అధిష్ఠానాన్ని కోరినట్లు �
సీనియర్ సిటిజన్లు ఈ రాష్ట్రానికి మార్గదర్శకులు. వారి సేవలు అమూల్యం మలిదశలో వారికవసరమైన సేవలందించటంలో తమ ప్రభుత్వం ముందుంటుంది అంటూ సీఎం రేవంత్రెడ్డి ఆర్నెల్ల క్రితం చేసిన వ్యాఖ్యలు కాగితాలకే అన్నట్�
కాంగ్రెస్ పార్టీ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని, మళ్లీ ఆ పార్టీని నమ్మి ఓటు వేయవద్దని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనల�
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపి గద్దెనెక్కింది. నమ్ముకున్న ప్రజలను నిండా ముంచింది. రాష్ట్రంలో రెండేండ్లుగా అరాచకాలు తప్ప అభివృద్ధి లేదు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో
అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ గద్దెనెక్కిందని, నమ్ముకున్న ప్రజలను నిండా ముంచిందని రెండేండ్లుగా అరాచకాలు తప్ప అభివృద్ధి చేసింది లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్ల�
కాంగ్రెస్ ఎన్నికల ముందు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడిచినా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జీవంలేని రాయిగా ఉండిపోయిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. పురపాలక ఎన్నికల్లో భాగంగ�