Dubbak | గణతంత్ర దినోత్సవం వేళ కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సోమవారం గణతంత్ర దిన వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ న�
Accreditation Cards | జర్నలిస్టులు సాగించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రెండు గ్లాసుల విధానం తరహాలో రెండుకార్డుల విధానం ప్రవేశపెడుతూ జారీచేసిన జీవో-252 ఉత్తర్వులను సవరించింది.
Singareni | తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సింగరేణి సంస్థ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.3,540 కోట్లు. అప్పుడు డిపాజిట్లు, బాండ్ల కోసం బ్యాంకులు సింగరేణి వద్దకు క్యూ కట్టేవి. అధిక వడ్డీలు ఆశజూపేవి.
Congress | అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నైని బొగ్గు స్కామ్తో కాంగ్రెస్లో మొదలైన కాక.. క్రమంగా దావానలంలా మారుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ తీరుతో ఇన్నాళ్లు ల�
BC Welfare | కాంగ్రెస్ పాలనలో బీసీ సంక్షేమ శాఖ సంక్షోభంలో చిక్కుకున్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలను గుప్పించి ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేసింది
ఎన్నికల ముందు ఎన్నో మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్, ఆ తర్వాత పాలనపై చేతులెత్తుస్తున్నది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నద�
బీఆర్ఎస్లోకి కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలు, సంఘాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. సోమవారం మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భా రీగా బీఆర�
గణతంత్ర వేడుకల్లో కాంగ్రెస్ నాయకులు దుశ్చర్యకు ఒడిగట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని టార్గెట్ చేస్తూ స్థానిక కాంగ్రెస్ నాయకులు దాడులకు ప్రయత్నించారు. మున్సిపల్ ఎ
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యం గా కాంగ్రెస్ సర్కారు ముందుకెళ్తున్నది. పథకాలను తాయిలాల రూపంలో ఎర వేస్తూ ఓట్లను దండుకొంటున్నది. ఎన్నికలు ఉన్న దగ్గర మాత్రమే స్కీంలను అమలు చేస్తున్నది. ఇందుక�
Rahul Gandhi : ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగిన గణతంత్ర దినోత్సవ పెరేడ్లో ప్రొటోకాల్ అంశంపై రాజకీయ వివాదం మొదలైంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ వేడుకల్లో మూడో వరుసలో సీటు కేటాయిం
KTR | కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అనేక అబద్ధాలు, అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్ర�