Education Department | పాఠశాల విద్యాశాఖలో అవినీతి తారస్థాయికి చేరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది నుంచి పైస్థాయి వరకు నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, ముఠాగా ఏర్పడి ప్రతి పనికి లం చాలు పుచ్చుకుంటున్నారన్న వాదనలు
Telangana | ప్రభుత్వ కార్యదర్శి హోదా పోస్టుల్లో ఐపీఎస్ అధికారులను నియమిస్తూ నిరుడు సెప్టెంబర్ 28న జారీ అయిన జీవో 1342పై సికింద్రాబాద్కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అది ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ మొదటి నుంచి ఈ సదస్సును వ్యతిరేకిస్తున్నారు. ఇది పబ్లిసిటీ స్టంట్ అని, కేంద్రంలోని మోదీ సరార్ జాతీయ ప్రయోజనాల �
Tuition Fee | పలు ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులు భారీగా పెరుగబోతున్నాయి. ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ వంటి కోర్సులు మరింత ఖరీదైనవి కాబోతున్నాయి. బీసీ వర్గాలకు చెందిన విద్యార్థుల జేబులకు చిల్లులు పడబోతున్నాయి. ఇంజినీరింగ్
సీఎం రేవంత్కు సొంత రాష్ట్ర ప్రయోజనాల కంటే ఆయన గురువు చంద్రుబాబు మెప్పు కోసమే ఎక్కువ తపిస్తున్నారని, అందుకే గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోయేలా గురుదక్షిణ చెల్లిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్సీ
Buffer Zone | రాజకీయ పార్టీలు, పాలకులు మారినా ప్రభుత్వ విధానాలు, నిబంధనలు ఒకేలా ఉండాలి. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో నిబంధనను తెరపైకి తెస్తున్నది.
Parishad Elections |అధికారాన్ని అడ్డం పెట్టుకొని, ఆర్థికంగా వెనుకడుగు వేయకుండా కష్టపడినా పురపాలక ఎన్నికల్లో 40 శాతం ఓట్లు కూడా పడకపోవడం తో కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో అధికార కాంగ్రెస్ పా ర్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీని పట్టణ ప్రజలు తిరస్కరించి షాక్ ఇచ్చారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ తొండాట ఆడుతున్నదన్న విమర్శలున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చినా.. కావాలనే కాంగ్రెస్ పార్టీ చైర్మన్
Gandhi Statue : మూసీ ప్రాజెక్టులో భాగంగా రూ.5,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన గాంధీ విగ్రహం (Gandhi Statue) నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.