MK Stalin : తమిళనాడులో తమ డీఎంకే పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. అయినప్పటికీ తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశార�
Municipal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 28.48 శాతం మంది పోలింగ్ నమోదైంది. ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త వాతారణం నెలకొంది.
Municpal Elections | రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్ని్కల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
Municipal Elections | మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు మొదలైంది.
Municipal Elections | అమలు సాధ్యంకాని 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే మాయోపాయా లు ప్రయోగిస్తున్నదనే చర్చ జరుగుతున్నది.
Municipality | తెలంగాణలో పట్టణాభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ మాత్రమేనా? జిల్లాల్లోని 130 మున్సిపాలిటీల పరిస్థితి ఏమిటి? ప్రస్తుతం రాష్ట్రంలో మున్సిపల్ శాఖ తీరు చూస్తుంటే, ఇవే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Municipal Elections |మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ నేతలు బరితెగించారు. పంచాయతీ ఎన్నికల్లో దెబ్బతిన్నామని, ఈ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని అడ్డదారులన్నీ తొ క్కుతున్నారు.
Municipal Elections | muమున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకొంటున్నా.. బీఆర్ఎస్ వైపే మొగ్గు ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Mancherial | మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక 20వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంద వేణుగోపాల్పై ఆ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన అభివృద్ధికి, సంక్షేమానికి తార్కాణం. తప్పుడు వాగ్దానాలతో, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. రెండున్నరేళ్లుగా సాగిస్తున్న పాలన నమ్మక ద్రోహానికి నిలువెత్�
ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని తెలంగాణ ఆటో, ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ వెంకటేశం ఆరోపించారు.
ఉమ్మడి జిల్లాలోని మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, ములుగు, స్టేషన్ఘన్పూర్, తొర్రూరు, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు జరిగే ఎన్నికల్లో 3,34,272 మంది ఓటర
రెండేళ్లయిన రూ.2500 ఇవ్వలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని.. పోలీసులు కాం గ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య నలిగిపోతూ కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం సమంజసం కాదని మాజీ మంత్�
అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని విస్మరించి, అరాచకాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని బోథ్ ఎమ్మెల్యే, నిర్మల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మాజీ మం త్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, మెదక్