నలుగురైదుగురు కలిసి గ్రూపులు కడితే భయపడేవారు ఎవరూ లేరని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను తాను గానీ, రాహుల్ అసలు పట్టించుకోమని తేల్చ�
తన పదవికి ప్రధాన పోటీదారుల్లో ఉన్న ‘బాంబుల’ మంత్రికి ముఖ్యనేత వర్గం చెక్ పెట్టినట్టేనా? స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై ఆ మంత్రి చెసిన ప్రకటనలను ముఖ్యనేత తిరుగులేని అస్త్రంగా మలుచుకున్నారా? తెల
నిరుద్యోగులు, నిరుపేదల ఆకలి తీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన అన్నపూర్ణ క్యాంటీన్ల పేరును మార్చొద్దన్న వారిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అక్కసు వెళ్లగక్కారు.
Kadiyam Srihari | వేలేరు, జూలై :స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైనే ఎక్కువ వ్యతిరేకత ఉందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య విమర్శించారు.
మాయమాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతుందని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, మాజీ జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు అన్నారు. మహిళలకు రూ.2500 ఇస్తామన్న హామీ, పెన్షన్ల పెంపు, ఎక్కడికి పోయాయని కాంగ్రెస్ �
తెలంగాణలో బీఆర్ఎస్కు ఒక రాజ్యాంగం.. కాంగ్రెస్, బీజేపీకి ఒక రాజ్యాంగం ఉందా అని రాష్ట్ర డీజీపీని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. నాలుగు రోజుల నుంచి ఉన్న బీజేపీ ఫ్లెక్సీలు కనిపించడం లేదా అ
సెక్రటేరియట్ ఎదుట నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మద్దతు పలికారు. జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని, టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ నిరుద్యోగులు చలో సెక్రటేరియట్క�
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా పాలన నిర్వహిస్తుందని పదేపదే చెప్తున్నారు కానీ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు పోలీస్ పాలన నడుస్తుందని బీఆర్ఎస్ నేత దిండిగ�
కాంగ్రెస్ (Congress) పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో పర్యట నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు కలకలం సృష్టించాయి. జై బాపు.. హింసే మా ఆయుధం, జై భీం.. ఎస్సీ, ఎస్టీలే మా లక్ష�
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జరిగిన అవినీతిపై ప్రశ్నించినందుకు ఓ యువకుడిని కాంగ్రెస్ నాయకులు వేధించారు. వాట్సాప్ గ్రూప్లో పోస్టు చేసినందుకు బెదిరించారు. ఈ విషయాన్ని సైతం పోస్టు చేయడంతో పోలీసులకు ఫిర్యాద�
కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి చేతి చమురును కొంతమంది రెవెన్యూ అధికారులు వదిలిస్తున్నారు. విచారణ పేరిట డబ్బులు అడుగుతున్నారు. లేదంటే కార్డు ఇవ్వమంటూ దబాయిస్తున్నారు.
ఆరు గ్యారెంటీల పేరిట ఊరించి ఉసూరుమనిపించి, ప్రజాపాలన అని డబ్బాకొట్టుకుంటూ ఓ ప్రహసనాన్ని పండించిన కాంగ్రెస్; ఇపుడు మరో మహత్తర కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. ఈసారి గాంధీ మహాత్ముడిని.. బాబాసాహెబ్ అంబేద్�
‘విషం చిమ్మే ఫార్మాసిటీ వద్దు.. వ్యవసాయమే ముద్దు’ అంటూ ఫార్మా బాధిత రైతులు నినదించారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఫార్మాసిటీని రద్దు చేయాలని డి మాండ్ చేశారు. రైతుల భూములను రైతులకే ఇవ్వాలని, నిషేధిత