Kuravi | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డికి, కాంగ్రెస్కు మధ్య దూరం పెరుగుతున్నదని రాజకీయవర్గాల్లో ప్రచారం నడుస్తున్నది. మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో రాజగోపాల్ అలిగినట్టు తెలుస్తున�
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. శనివారం నారాయణపేట జిల్లా మాగనూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగా
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సభకు వెళ్లొస్తుండగా కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మఠంపల్లి మండలం చెన్నాయిపాలెంకు చెందిన కుర్రి శ్రీను మృత�
గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, విద్యార్థులు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు (Kreeda Pranganam) నిరుపయోగంగా మారాయి. సారంగాపూర్ మండలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటుచేసిన క్రీడా ప్ర�
బీఆర్ఎస్ పాలనలో రోగులకు అన్ని రకాల వైద్య సేవలందించిన సూర్యాపేట ప్రభుత్వ దవాఖాన నేడు దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు చుట్ట
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ ఒంటరైపోయారా.. అంటే అవుననే సమాధానం వస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిపదవి రేసు�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలన చేస్తున్నదని, పేదల జీవితాలతో ఆటలాడుతున్నదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తూతూ మంత్రంగా ఇండ్లు మంజూరు చేసి మళ్లీ రద్�
‘నాడైనా నేడైనా బీఆర్ఎస్కు పదవులు తృణప్రాయం.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం’ అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. సరిగ్గా 20 ఏండ్ల క్రితం 2005, జూలై 4న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన పోలవరం,
కాంగ్రెస్ దోపిడీకి తెలంగాణ అక్షయపాత్రగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందించారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకు కాంగ్రె�
కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ కోవర్టు లు ఉన్నారని, ఇరిగేషన్ కాం ట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చేసేది వారేనని, బిల్లులు నిలిపివేస్తే గాని వారికి బుద్ధి రాదంటూ సం చలన వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్య�
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావును అనుమతించకుండా పోలీసులు గాంధీభవన్ గేట్లు బంద్ చేసినట్టు తెలిసింది. తాజ్ బంజారాలో గురువారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో జరిగిన భ�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసినట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అందమైన అబద్ధాలు మాట్లాడించారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శి�