బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేసిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని స్పీకర్కు స్పష్టంగా చెప్పినట్టు బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర�
బతుకమ్మ... తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక. ఆడబిడ్డల ఆత్మగౌరవానికి చిహ్నం. తరతరాలుగా బతుకమ్మకు ఓ రూపం కొనసాగుతున్నది. కానీ అలాంటి బతుకమ్మ రూపాన్ని కాంగ్రెస్ సర్కారు మార్చేసింది. ప్రచార యావలో పడిన స�
‘మోసపోతే గోసపడతాం. మళ్లీ కాంగ్రెస్ వస్తే అదే గతి పడుతుంది. మళ్లీ చెప్పుల లైన్లు, కరెంటు కోతలు వస్తయి’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2023లో ఒక సభలో ప్రజలకు చెప్పారు. ఆయన చెప్పినట్టే తెలంగాణలో నేడు అచ�
పొద్దున లేస్తే నాటి నిజాం రాజులను విమర్శించడం ఇప్పుడొక ఆచారం. దాని సంగతి సరే, నేటి కాంగ్రెస్ పాలకులు సాగిస్తున్న అనాచారాల మాటేమిటనేది అసలు ప్రశ్న. వందేండ్ల క్రితం వరదలతో మూసీ ప్రళయ తాండవం చేస్తే ప్రజలు �
Harish Rao | గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని హరీశ్రావు విమర్శించారు.
Yamini Sharma | ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై బీజీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ విమర్శలు గుప్పించారు. ప్రజలపై అంత ప్రేమ ఉంటే మీ ఆస్తులు మొత్తం సమాజానికి ఇవ్వాలని షర్మిలకు యామినీ సూచించార�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆయనకే తెలియదు, ఇక ఫ్యూచర్ సిటీ ఎక్కడిదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తున్నదని ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన (Defection MLAs) 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రారంభించారు. రాజ్యాంగంలోని పదో షెడ్�
‘రాష్ర్టాభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో సర్కార్పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు ఓట్లెయ్యరనే కాంగ్రస్ సర్కార్ నాటకం ఆడుతున�
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించి.. పదేండ్లపాటు కష్టపడిన అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలను గోసపెడుతున్న వారిని తరిమికొట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి తాటిపర్తి జీ�
కాంగ్రెస్ గ్యారెంటీల మోసాన్ని బాకీ కార్డులతో ఎండగడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తకువని, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో రేవంత్
బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు మీద గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సోమవారం నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ముందు ప్రత్యక్ష విచారణ ఎదుర్కోనున్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ కింద అనర�
తెలంగాణ పౌరసరఫరాల శాఖ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టనున్న ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రకు ఆ శాఖలో సమస్యలు సవాల్గా మారాయి. ఆయన నేతృత్వంలోనైనా ఆ శాఖ గాడిలో పడుతుందా? పరిస్థితులు అలాగే కొనసాగితే ఏకం�
‘మొత్తం పెండింగ్ బిల్లులను ఒకేసారి ఇవ్వలేం. ప్రతినెలా రూ.700 కోట్ల చొప్పున పెండింగ్ బిల్లులు విడుదల చేస్తాం’ ఇది ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీ. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ స�