రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అరాచకాలను జనం చూస్తున్నారని, అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని వారికి అర్థమైందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనల�
ఎవరేం కూతలు కూసినా, రాతలు రాసినా తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష. అందుకే ఆయనంటే వాళ్లకు అంత కక్ష. ఒంటరిగా వచ్చి బహువచనమైనవాడు. సకల జనులను సమరానికి సన్నద్ధం చేసిన వాడు. మృత్యుముఖంలోకి వెళ్లివచ్చి గమ్యాన్ని �
జోగుళాంబ గద్వాల జిల్లా మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు అసలైన కాంగ్రెస్ నేతలకు మధ్య టికెట్ల యుద్ధం మొదలైంది. ఇక్కడ బీఫాంల విషయంలో అటు ఎమ్మెల్యే, ఇటు సరిత మధ్య లొల్లి నడుస్తున్నది. ఇటీవల స్పీకర్ క
ఒకటా రెండా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలాసీతారామన్ జనవరి 29న లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025-26 ఒక్కటేనా? రకరకాల నివేదికలు డజన్ల కొద్దీ ఉన్నాయి. కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్�
కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలున్నా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సాధించింది గుండు సున్నా అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం ముగ్గురు సిట్టింగ్లకు మొండి చెయ్యి చూపించింది.బీఆర్ఎస్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్�
‘సమ్మక్క సాగర్ బరాజ్' ప్రాజెక్టు పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ఛత్తీస్గఢ్లో కొంతమేర ముంపునకు గురవుతుండగా, ఇప్పటికే బ్యాక్వాటర్ స్టడీ పూర్తయ్యింది. బర
బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేట 4, 5వ వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సూర్యాపేట జడ్పీ వైస్ చైర
Supreme Court | కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగలింది. సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టడం ఏ మాత్రం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన
Zaheerabad | జహీరాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రావడం లేదు. తమ అనుచరులకే ఎలాగైనా బీఫామ్లు దక్కించుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక జాప్యమవుతోం
Union Budget | దేశ జీడీపీలో ఇప్పటికే సగాని కంటే ఎక్కువగా అప్పులు చేసిన కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో మరిన్ని అప్పులు చేయాలని నిర్ణయించింది.
Telangana | రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ర్టానికి కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదు.
KCR | రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ను విచారించేందుకు అధికారులు భయపడ్డారా? పసలేని కేసులో తమ భవితవ్యాన్ని బలిచేయవద్దని సిట్ చీఫ్ను వ�
KTR | తెలంగాణ సాధకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్ మీద కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, అన్నీ గుండెల్లో పెట్టుకుంటున్నారని, కాళోజీ చెప్పినట్టుగా సరైన సందర్భంలో ఉప్పుప�