Harish Rao | సిద్దిపేట అభివృద్ధిపై అక్కసు పెట్టుకుని ఈ జిల్లాకు ఎలా అడుగుపెడతావని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. సిద్దిపేటపై ఎందుకింత కక్ష అని నిలదీశారు. ఈ మేరకు స�
Assembly Session | తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటి రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. అయితే శాసనసభ, శాసన మండలిలో క్వశ్చన్ అవర్ను రద్దు చేశారు.
Harish Rao | ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఆదివారాలతోపాటు కనీసం 31వ తేదీ వరకు అయినా నిర్వహించాలని తాము డిమాండ్ చేశామని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు చెప్పారు. 30 వరకు మా�
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎమ్మెల్యేల భయం పట్టుకున్నదా? ఎమ్మెల్యేలపై తన వారిపై తన పట్టుతప్పుతున్నదనే ఆందోళనలో ఉన్నా రా? ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా.
SC Bifurcation | రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చట్టం కాగితాలకే పరిమితమైంది. ఈ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించి సరిగ్గా ఏడాది గడిచింది. దానిపై నిరుడు ఏప్రిలోనే గెజిట్ వచ్చినా ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.
Assembly Session | రాష్ట్ర శాసనసభలో జరుగుతున్న కొన్ని పరిణామాలు విస్తుగొల్పుతున్నాయి. సభకు కొన్ని సంప్రదాయాలుంటాయి. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
Rythu Bharosa |ఈ నెల 22న రైతులందరికీ ఎకరం భూమికి రైతుభరోసా విడుదల చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ, గతంలో రైతుబంధు, రైతుభరోసా పథకాల కింద సాయం అందించే తేదీకి 15 రోజుల ముందే కొత్త రైతుల రిజిస్ట్రేషన్
Double Bedroom House | ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అధికారులకు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశా�
Indiramma Illu | ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో పూరి గుడిసెలు ఉన్నవారు లేదా టెంట్ తరహా తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటుచేసుకున్న వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా రాష్ట్ర స
ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమం అంతా ఓ డ్రామా అనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో గొప్పగా 99 రోజుల కార్యక్రమం ప్రకటించినప్పటికీ ఇప్పట�
అసెంబ్లీ ఎన్నికల ముందు మైనారిటీ డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీని తుంగలో తొక్కి కాంగ్రెస్ ధోకా చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మైనారిటీలను కాంగ్రెస్ �
గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి కేటాయించిన భూమిపై మాత్రమే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఆ పార్టీ తప్పు పట్టింది. రాజకీయ దురుద్దేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేశారని వాదించింది. మంత్రిమండలి తీర్మానాల్
సినీ ఆర్టిస్టులు 90 రోజులకోసారి డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని, అప్పుడే సినిమా రిలీజ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ డ్రగ్ టెస్ట్ చేయించు