18 నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నిక ద్వారా గుణపాఠం నేర్పించేలా బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేయ�
కాంగ్రెస్ నాయకులు ప్రచార ఆర్భాటం మానుకొని ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని బీఆర్ఎస్ నేతలు సూచించారు. కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో ఏనాడైనా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాలన్న ఆలోచన వచ్చిందా? అని వారు ప
రాష్ట్రంలోని దివ్యాంగుల హక్కుల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పెన్షన్స్ పెంపుతో పాటు ఇతర డిమాండ్ల పరిష్కారానికి తమ వంతు సహకరిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు.
Satyavati Rathod | నిన్న మహబూబాబాద్ నియోజకవర్గంలో జరిగిన కాంగ్రెస్ ప్రజా పాలన సభ అట్టర్ ప్లాప్ అయింది. ఆరుగురు మంత్రులు వచ్చి ఆర్భాటం చేశారు తప్పా అభివృద్ధికి కోసం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నా
KTR | రైతు సంక్షేమం మీద చర్చలకు సవాల్ విసిరి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీకి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్రెడ్డికి రచ్చ చేయడమే వచ్చు తప్ప చర్చ చేయడం రా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలైనా ఇప్పటివరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం హనుమక�
అవసరాల కోసం రూ.3లక్షలు తీసుకొని, తిరిగి అడిగిన ఓ దళిత కుటుంబంపై కాంగ్రెస్ నేత దౌర్జన్యానికి దిగిన వ్యవహారం రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో చోటుచేసుకున్నది. బాధితుడు తనకు జరిగిన అన్యాయంపై మాట�
తమను పెంచి పోషించే రాజకీయ పక్షం కోసం ఏ పాపం తెలియని హీరోయిన్ల పేరుతో తప్పుడు ప్రచారం చేయడం మీడియా దృష్టిలో విలువలు పాటించడం అవుతుందా? ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో 600 మంది పేర్లున్నాయి, వీరిలో సినిమా హీరోయిన్�
కాంగ్రెస్ పాలనలో ఎరువులకు కూడా కరువు ఉండడం విచారకరం అని జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత మండిపడ్డారు. జిల్లాలో రైతులు ఎదురుకుంటున్న యూరియా సమస్య కొరత తీర్చాలని, పెంచిన యూరియా బస్తా ధర తగ్గించాలని �
కౌన్సిల్ సమావేశంలో ఎజెండా మీద చర్చించకుండా గొంతు నొక్కుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పై డిప్యూటీ మేయర్ రిజ్వానా మసూద్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body Elections) రంగం సిద్ధమవుతోంది. పంచాయతీ ఎన్నికలకు మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ఉత్కంఠ తెరపడింది. ఆశావాహులు పోటీ�
కర్ణాటక అధికార పార్టీ కాంగ్రెస్లో అంతా సజావుగా లేనట్లు కనిపిస్తున్నది. పూర్తిగా ఐదేండ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని సిద్ధరామయ్య చెప్పినపుడు ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ బహి
పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను అధిష్ఠానం ముందు పెట్టాలనే ప్రధాన ఎజెండాతోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.