అసెంబ్లీలో అధికార సభ్యుల తీరును నిరసిస్తూ విపక్షాలు వాకౌట్ చేయటం సర్వసాధారణం. ఇందుకు విరుద్ధంగా కర్ణాటక అసెంబ్లీలో సోమవారం స్పీకర్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలపై తగినంత సంఖ్యల
KTR | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు ఠంచనుగా పడేదని గుర్తుచేశారు. అదే కాంగ్రెస్ పాలనల�
Anganwadi Centers | రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్బా స్కూళ్లకు సరుకుల సరఫరాలో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. నాసిరకం కందిపప్పు, తక్కువ బరువు కోడిగుడ్లను అ
గురుకుల పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థుల జీవితాలతో సర్కార్ చెలగాటమాడింది. గత పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోస్టుల భర్తీని అవరోహణ క్రమంలో కాకుండా ఆరోహణ పద్ధతిలో చేపట్టడంతో వందలాది నిరుద్యోగులకు అన�
Commercial Tax Department | రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే వాణిజ్య పన్నుల శాఖ ప్రస్తుతం బదిలీల పర్వంతో సతమతమవుతున్నది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో నలుగురు అధికారులు మాత్రమే ఈ శాఖ కీలక బాధ్యతల్లో ఉండగా,
Retirement Benefits | మరో రిటైర్డ్ ఉద్యోగి మరణించారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక స మస్యల కారణంగా ఒత్తిడికి గురై ప్రాణాలు వదిలారు. బాధిత కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలో నివాసం ఉంటున్న శ్రీధర్.. స్థానిక �
Assembly Budget Session | ఆరు గ్యారెంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. అయితే, సాధ్యమైనం
Rythu Bharosa | యాసంగి రైతుభరోసా నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్.. అనూహ్యంగా కొత్త విధానం తీసుకొచ్చింది. రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా జమ చేయాలని నిర్ణయించిం�
అత్యవసర సమయా ల్లో ప్రజలకు అండగా నిలిచే 108 సిబ్బందికి ఆపదొచ్చింది. ఆరు నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ భారం గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ మొండివైఖరి కారణంగా రంగారెడ్డి జిల్లాలోని 32 వాహనా
కాంగ్రెస్ రెండేండ్ల పాలన నగరాభివృద్ధికి శాపంగా మారింది. ప్రాజెక్టుల పేరిట వివాదాలను తెరమీదకు తీసుకు రావడమే తప్ప.. ఒక్క ప్రాజెక్టునూ చేపట్టలేని కాంగ్రెస్ సర్కార్ విశ్వనగర ఖ్యాతి, స్ఫూర్తిని నీరుగారి
‘కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది.. దీనివల్ల ప్రయోజనమేమీ లేదు.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల కుంభకోణం జరిగింది’ అంటూ ముఖ్యమంత్రి మొదలు మంత్రులు, కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిస�
కాంగ్రెస్ సర్కార్ సాగునీటి పనులపై వివక్ష చూపుతున్నదని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం మద్దిమల్ల రాయిని చెరువు ఆయకట్టు రైతులు మండిపడ్డారు. మెట్ట ప్రాంత రైతుల కల నెరవేర్చేలా తెలంగాణ తొలి ముఖ్
బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని, వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటాను అమలు చేయాలని, లేదంటే బీసీలంతా ఏకమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాయని బీసీ నేతలు స్పష్టంచేశారు. తెలంగాణ బీసీ స�
పెన్షన్ బెనిఫిట్స్ రాక రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా రేవంత్రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ శాసనపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఇప్పటికే 60 మంది చనిపోయారని, వార�
వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా మాటలకే పరిమితమైంది. సంగారెడ్డి జిల్లాలో యాసంగిలో పంటలకు 9గంటల నుంచి 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవ