నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభ ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. అంచనాలకు మించి వచ్చిన జనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. కేటీఆర్కు జనం అడుగడుగునా జేజేలు పలికార�
రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, కాంగ్రెస్-బీజేపీ కలిపి నడుపుతున్న జాయింట్ వెంచర్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విమర్శించారు. 11-12 ఏడ్లుగా ఈ రెండు పార్టీ�
‘ప్రజలకు హామీలు ఇచ్చి గద్దెనెకిన తర్వాత వాటిని గాలికి వదిలేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలపై ప్రజలు నిలదీయాలి’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రె�
మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కాంగ్రెస్కు చెంపపెట్టు అని డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రంగారెడ్డిజిల్లాపై గులాబీ జెండా ఎగురవేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. ఇందుకోసం కార్యకర్తలంతా సమష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరముందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల�
తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్
కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ దాడులు జరిగి సరిగ్గా ఏడాది గడిచినా, ఆ దాడుల్లో ఏం జరిగిందనే విషయం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ�
ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) అహంభావం వల్లే తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆయన అహంభావంతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శ
రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాం డ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మం డలంలోని కుచులాపూర్కు చెందిన దాదాపు 200 మందికిపైగా రైతులు శనివారం అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
నియోజకవర్గ అభివృద్ధి పేర మాయమాటలు చెప్పి కాంగ్రెస్ నాయకులు తమను మోసం చేశారని, నిజం తెలుసుకుని స్వంత గూటి (బీఆర్ఎస్)లో చేరుతున్నామని రాజేంద్రనగర్ నియోజకవర్గం సులేమాన్ నగర్ డివిజన్ నాయకులు ఎండీ న�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఇండ్లు లేని పేదల కోసం కంటోన్మెంట్ నియోజకవర్గానికి డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారని బీజేపీ మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు చేశారు.
Harish Rao | ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని టూరిజం అభివృద్ది పేరిట కమీషన్లు దండుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
రైతు సంక్షేమం కోసం పనిచేసేవి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు.. అలాంటి సహకార సంఘాలు (PACS) నేడు కొందరి రాజకీయాలకు వేదికలుగా మారాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం అనూహ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోక�
‘స్టాక్ వస్తేనే పంపిణీ.. లేదంటే లేదు..’ అన్నట్లుగా ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూరియా పంపిణీ తీరు. అన్నదాతలకు సకాలంలో యూరియా అందించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి తగినంత యూరియ�