రెండేళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో కరీంనగర్ను పూర్తిగా విధ్వంసం చేశారని మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు. మంగళవారం నగరంలోని 40, 4 డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట�
మున్సిపల్ ఎన్నికలవేళ జాతీయ పార్టీల్లో టికెట్ల మంట రాజుకున్నది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీల్లో కార్చిచ్చులా రగిలింది. కాంగ్రెస్లో కల్లోలం.. బీజేపీలో విలాపాన్ని సృష్టించింది. ప్రధానంగా జగిత్యాల జిల్�
హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆమ�
‘కల్యాణ లక్ష్మికి కాలంచెల్లిందంట!’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ మెయిన్లో కథనం ప్రచురితంకాగా, తమకు కూడా కాలంచెల్లిన చెక్కులు ఇచ్చారంటూ మంగళవారం మరో ఆరుగురు లబ్ధిదారులు తమగోడు వెల్లబోసుకున్నారు.
అధికారం చేపట్టిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి రెండేండ్లయినా రేవంత్రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మాట తప్పిన ము�
కేసీఆర్ హయాంలో దేశానికి తలమానికంగా నిలిచిన తెలంగాణ గురుకులాలు.. రేవంత్ సర్కార్ అసమర్థ పాలనతో కుంటుపడి తిరోగమన స్థాయికి పడిపోయాయి. నిండా విద్యార్థులతో కళకళలాడుతూ ఓ వెలుగు వెలిగిన చోట ప్రస్తుతం వరుస ఫ�
రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జనం విసిగిపోయారని దీంతో మళ్లీ ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా.. అని ఎదురు చూ స్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళ
కాంగ్రెస్ నమ్మించి గొంతు కోసిందని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ్సారథి మండిపడ్డారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో తమకు 10 నుంచి 12 సీట్లు ఇస్తామని హామీ ఇచ్చి.. తీరా నామినేషన్ల ఉపసంహరణ చివరి నిమిషంలో సీపీఐతో �
నైని బొగ్గు గనుల వ్యవహారంలో మంత్రులు రెండు వర్గాలుగా వి డిపోయి గొడవలు పడుతున్నారని కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ.. కాంగ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో మంగళవారం సమావేశం ని
పార్టీ ఫిరాయింపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి నివాసం ఎదుట టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో కార్యకర్తలు బండ బూతు�
కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్రావు బీజేపీ నాయకులతో కుమ్ముకై డివిజన్ల టికెట్లను అమ్ముకున్నారని కాంగ్రెస్ మాజీ కార్పొరేటర్ బండి శ్రీలత చంద్రశే�
మున్సిపల్ ఎన్నికల వేళ చేరికలు బీఆర్ఎస్ పార్టీలో మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెట్టాయి. గత వారంరోజులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ సర్కార్ హామీల పేరుతో ప�
పురపాలక ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి వ్యూహాలతో సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో పురపాలక పీఠాలను కైవసం చేసుకునేందుకు ముఖ్య నేతలంతా కంకణం కట్టుకుని పని చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ముచ్చెమటలు ప�