కాంగ్రెస్ దద్దమ్మ పాలనతో అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని, కేరళ ఎన్నికల కోసం తెలంగాణ నుంచి డబ్బులు పంపాలని చూస్తున్నదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మ
డిజిటల్ క్రాప్ సర్వే ఎన్యుమరేటర్లను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తున్నది. రాష్ట్రంలో ఒక్కో ఫామ్ చొప్పున ఫీల్డ్ సర్వే చేసినందుకు రూ.7 మాత్రమే చెల్లించాలని నిర్ణయించింది. ఈ సర్వేకు రూ.10 ఇ�
స్వరాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కొల్లూరులో వేల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించింది.
కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం పోరు మరింత ఉధృతమైంది. ఓ హోటల్లో సమావేశమైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు.. తమ నాయకుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
నాయకుడంటే పదవిని అడ్డుపెట్టుకుని పది రాళ్లు వెనుకేసుకునేవాడు కాదు... తనను నమ్మిన ప్రజల కోసం ఎంతకైనా వెనుకాడకుండా, వెన్ను చూపకుండా.. ‘మీకు నేనున్నాను, మేమందరం ఉన్నాము... మీ కష్టాలు మావి..’ అంటూ... బాధితుల్లో భర�
Suryapet | సూర్యాపేట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు. 9వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన కేసీఆర్, జగదీశ్ రెడ్డి ఫ్లెక్సీలను చింపి కాలువలో పారేశారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్�
KTR | వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనుల్లో జాప్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రజారోగ్యంపై ఎందుకంత నిర్లక్ష్య ధోరణి అని ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎ
Bhudan Lands | ఖమ్మం నగరంలోని భూదాన్ భూముల్లోని పేదల ఇండ్ల కూల్చివేతల తర్వాత అక్కడి డ్రోన్ విజువల్స్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం నాడు భారీ పోలీసు బందోబస్తు నడుమ బుల్డోజర్లతో నేలమట్టం చేసిన అనంతరం ఇండ్ల
KTR | ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో ఇండ్లపైకి బుల్డోజర్లు పంపించి కూల్చివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెయ్యి కోట్ల రూపాయలను గాంధీ కుటుంబానికి పంపుతానని సీ�
Congress Guarantees | ఐదు గ్యారెంటీల పేరిట అలవిగాని హామీలనిచ్చి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. హామీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. ఐదు గ్యారెంటీల అమలు కష్టతరంగా మారిందంటూ సీఎం సిద్ధరామయ
Ponguleti Srinivas Reddy | కండ్ల ముందు తమ ఇండ్లు కూలగొడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పుట్టెడు దు:ఖంతో కుమిలిపోతున్న బాధితులపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రేలాప�