రేవంత్ సర్కార్ అంటే అప్పులు చేయడం, ప్రభుత్వ భూములు అమ్మడం అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు.
KTR | జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని, బీజేపీకి ప్రత్యా మ్నాయంగా ఎజెండా, మాడల్ను దేశానికి అందించడంలో ఆ పార్టీ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఅ�
IDA Bollaram | ఢిల్లీ తరహా కాలుష్యం బాధ హైదరాబాద్కు ఉండొద్దని హిల్ట్ పాలసీ తెచ్చామనే ప్రభుత్వ వాదన డొల్లేనని ఒక్కో ఘటన నిరూపిస్తున్నది. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్న మ
దివ్యాంగులకు అందరికంటే ఎక్కువ పింఛన్తోపాటు అత్యధికంగా సంక్షేమాన్ని అందించిన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నిలవడం గర్వకారణం. ఈ ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. 2014కు ముందు ఉమ్మడి ఏపీలో వృద్ధుల
గతంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్లను జైలుకు పంపిందని, బిల్లులు అడిగిన పాపనికి తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని
తెలంగాణ రాజకీయ చరిత్రలో డిసెంబర్ నెలది ప్రత్యేక స్థానం. ఈ నెలలోని తేదీలు క్యాలెండర్ను మార్చే రోజులే కాదు, ప్రజల మదిలో గాఢమైన భావోద్వేగాలను మేల్కొలిపే విశేష ఘట్టాల సంయోగ బిందువులు. 2009, నవంబర్ 29న కె.చంద్ర
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పిలుప�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లలో ఏం సాధించారని, ప్రజలకు ఏం ఒరగబెట్టారని మక్తల్లో విజయోత్సవ సంబురాలు జరుపుకొన్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్రెడ్డి ,
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్టీసీకి చెల్లించాల్సిన రూ.2,072 కోట్లు తక్షణం విడుదల చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతో జనం విసిగి శాపనార్థాలు పెడుతున్న తరుణంలో వచ్చిన సర్పంచ్ ఎన్నికల్లో ఎంతటి ఘోర పరాజయం ఎదురవుతుందో అనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతోంది. మరోపక్క గ్రామాల్లో గుం పులు, గ్రూపుల పంచా�
సర్పంచ్ ఎన్నికలకు ఇక కొన్ని రోజులే మిగిలి ఉండగా, బరిలో నిలిచిన అభ్యర్థులంతా కాసుల వేటలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా అధికార పార్టీ ఉన్నోళ్లకే పెద్దపీట వేసి, ఆది నుంచి కష్టపడ్డ వారికి మొండిచేయి చూపగా, వారంత�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అమలు చేయకుం డా మాయమాటలతో కాంగ్రెస్ పార్టీ కాలక్షేపం చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయ కర్త ఒం టెద్దు నర్సింహారెడ్డి అన్
Siddipet | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ అభివృద్ధి పాలనను కోరుకుంటూ సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాలకు చెందిన కాంగ్ర
Banda Prakash | దాదాపు 10 వేల ఎకరాల ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెట్టేందుకే హిల్ట్ పి పాలసీ తీసుకొచ్చారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ఆరోపించారు. కేవలం 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి డబ్బులు దం
Sonia Gandhi | కేరళ (Kerala) రాష్ట్రంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన అభ్యర్థిగా ‘సోనియా గాంధీ’ (Sonia Gandhi)ని నిలబెట్టింది.