తెలంగాణ అవతరణలో కీలక పాత్రధారి బీఆర్ఎస్ (టీఆర్ ఎస్)తో రెండు జాతీయపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ ఇప్పుడు ఏక కాలంలో కలబడుతున్నాయి. కాంగ్రెస్ పేరుకే జాతీయ పార్టీ కానీ, ప్రస్తుతం కొన్ని రాష్ర్టాలకే పరిమిత
ఆరుదశాబ్దాల తెలంగాణ ప్రజల కల నెరవేరడాన్ని బీజేపీ ఇంకా జీర్ణించుకోలేకపోతున్నది. అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ నేతలు తెలంగాణను అవమానిస్తూ వచ్చారు. అంతేకాదు, తెలంగాణకు నిధులు ఇవ్వడంలోనూ కేంద్రంలోని బీ�
సూపర్ టైమ్ అని పెట్టినా, వీకెండ్ కామెంట్ అని పెట్టినా, డిబేట్ అని పెట్టినా, ఏ చర్చ పెట్టినా, ఏ ఛానల్ చూసినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసే కథనాలు, విశ్లేషణలే వస్తున్నాయి. అంతేకానీ, మీ పలుకుల్లో క
కొద్దిపాటి వర్షానికే గిరిజన తండాల మట్టిరోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. అందులో వ్యవసాయ పొలాలపై ఇండ్ల నుంచి ట్రాక్టర్ డ్రైవర్లు కేజ్వీల్ వేసుకుని (Cage wheel Tractor) వెళ్లడంతో మరింత దారుణంగా రోడ్లు తయారై నడవలేని
‘పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే.. అది పకనపెట్టి అబద్ధాలతో నిండిన పీపీటీలో తంపులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు తన కక్ష రాజకీయాలను విస్తరిస్తున్నది. నిన్నమొన్నటి వరకు కేవలం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టి బెదిరింపు�
తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్�
42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాకే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని డిమాం డ్ చేస్తూ ఈ నెల 15న హైదరాబాద్లో బీసీ మహాధర్నా నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు.
‘దండిగా డబ్బు సంపాదించలేనివాడికి నా సర్కారులో చోటివ్వను’ అనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిమతం. పలు సందర్భాల్లో ఆయన ఆ సంగతిని తనదైన శైలిలో బల్లగుద్ది మరీ చెప్పారు. ఆచరించి చూపుతున్నారు కూడ�
తెలంగాణ పౌరసరఫరాల శాఖలో జరిగిన కుంభకోణం దేశంలోనే అతి పెద్దదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. ‘ఈ కుంభకోణంలో.. టెండర్ ఒప్పందం కంటే అదనంగా మిల్లర్ల నుంచి బిడ్డర్ల ఖాతాలోకి రూ.423 కోట్ల మేర బ్యాంకు లావ
యూరియా కొరత విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతులతో రాజకీయ క్రీడ ఆడుతున్నాయనే విమర్శలొస్తున్నాయి. ఇంతగనం ఎరువులు తీసుకెళ్లి ఏం చేస్తున్నరని కేంద్రం ప్రశ్నిస్తుంటే, కేంద్రం ఇస్తలేదని రాష్ట్ర ప్రభు�
మిస్ వరల్డ్ పోటీల పేరిట లక్ష రూపాయలకు ఒక ప్లేటు చొప్పున భోజనం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పేద విద్యార్థులకు కనీసం కడుపు నిండా అన్నం కూడా పెట్టడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామా�
Harish Rao | సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదని హరీశ్రావు అన్నారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా మైనార్టీలకు అవకాశం ఇవ్వ�
Harish Rao | తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని.. ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంప