Kadiyam Srihari | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నిరసన సెగ తగిలింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యల గురించి వదిలేసి, మొక్కల గురించి మాట్లాడటంపై మల్కాపూర్ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jeevan Reddy | కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్రెడ్డికి బుప్పగింపులు మొదలయ్యాయి. పార్టీ వీడకుండా ఉండేందుకు ఆయనతో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ సంప్ర�
KTR | రాష్ట్రంలోని ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గుదలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వం ఒక్క వారంలోనే
Telangana Budget | ‘బడ్జెట్ అంటే కేవలం సంఖ్యలు, అక్షరాలు మాత్రమే కాదు.. మన జీవితం, మన భవిష్యత్తు. నేను ప్రతిపాదిస్తున్న ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశాదీపం’.. రూ.3,24,234 కోట్లతో ప్రతిపాదించిన బడ్జెట్ను ప్రవేశపెడుతున్న సందర
‘గత ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చింది. మరోసారి మోసాలు చేయడం కొనసాగింపు చేసే బడ్జెట్ తప్ప మరొటి కాదు’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్భాటాలు, అంకెల గారడీతో సాగింది. కేటాయింపులు పెంచి చూపుతూ మాటలకు పరిమితమైంది. రెండున్నరేండ్ల పాలనలో వివిధ రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర సొంత ఆదాయం పడిపోయింది
ఆరూ గ్యారెంటీలు ఆవిరి జేసిన్రూ
అడ్డగోలు హామీలు గంగల కలిపిన్రూ
గాలి గాలి మాటలతో గత్తర లేపిన్రూ
రోతపుట్టే మాటలతో రోజులు గడిపిన్రూ
మోఖా జూస్తిరిదోఖా జేస్తిరి
కన్ను మూసి తెర్సే వరకు మొత్తం దోస్తిరీ
మాయజ�
రాష్ట్ర బడ్జెట్ పారిశ్రామిక వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది. సబ్సిడీలకు సంబంధించి ఇప్పటికే రూ.3,500 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్లో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రోత్సాహకాలకు రూ.1,835 క
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. సీఎం రంగస్వామి నేతృత్వంలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలతో మరోసారి అధికారం చేపట్టాలని ఏఐఎన్ఆర్సీ బీజేపీ కూటమి ఆశి
అంతా అయిపోయింది. అనుకున్నదొక్కటి.. అయ్యిందొకటి జరిగింది. కో-ఆప్షన్ పదవులపై రామగుండంలో గందరగోళం నెలకొంది. 2019 మున్సిపల్ చట్టం, 2020 మార్చి 16న విడుదలైన జీవో నం.57. 58 ప్రకారంగానే కార్పొరేషన్లో ఐదుగురు కో-ఆప్షన్ సభ్య�
చట్టసభల్లో చర్చ అంటేనే ప్రభుత్వం లాగు తడుస్తోందని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనచారి ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు అసెంబ్లీలో జవాబు ఇవ్వని పరిస్థితి ఉందని విమర్శించారు. ప్రజా సమస్యల ప