Rythu Bharosa | యాసంగి పంట వేసి నెల రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎందుకు విడుదల చేయలేదు? రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు ‘కేరళ ఎన్నికల పన్�
Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సోమవారం వికారాబాద్ జిల్లాకు రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో జరుగుతున్న ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల శిక్షణ ముగిం
Congress | రాజ్యసభ ఎన్నికల్లో అంతా అనుకున్నట్టే జరుగుతున్నది. పదవుల పందేరంలో అసలు కాంగ్రెస్ నేతలు వెనుకబడిపోగా.. వలస కాంగ్రెస్ నేతల పేర్లే తెర మీదికి వచ్చాయి.
Khammam | ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులపై పోలీసులు ఆదివారం లాఠీలతో విరుచుకుపడ్డారు. మహిళలు, పిల్లలు, వృద్ధులని కూడా చూడకుండా దొరికినవారిని దొరికినట్టు కొట్టారు.
కరీంనగర్-పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ మానేరు నదిపై తనుగుల వద్ద 2022లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.19 కోట్లతో నిర్మించిన చెక్డ్యామ్ కూలి మూడు నెలలు గడిచినా దర్యాప్తు ముందుకు సాగడంలేదు. గతేడాది నవంబర్ 21న ర�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తెలంగాణలోని నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఎక్కడ? మీరు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలేవీ? ఆ ఉద్యోగాలు �
కేసీఆర్ పాలనలో కళకళలాడిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమ, కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో సంక్షోభంలో కూరుకుపోయింది. బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లు ఇవ్వక.. పాత బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చూపడంతో నేతన�
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఇండ్లను కూల్చాలని చూస్తే సహించబోమని, బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేద ప్రజల ఇండ్లను కాదు కదా..
‘ఇదేం రాజ్యంరో.. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యంరో.. నీ రాజ్యం కూలిపోను కదరో.. మూడు రోజులుగా ఇక్కడే పడి ఉన్నా ఎన్నడూ పట్టించుకోలేదు కదారో.. పోలీసుల దెబ్బలకు నా కాలు, చెయ్యి విరిగినయిరో.. మీ వల్ల మా ఇండ్లు, మా వాకిళ్�
మండలంలోని గాండ్లపేట్లో అక్విడెక్ట్ వద్ద వరదకాలువకు ఏర్పడిన గండికి మరమ్మతులు ప్రారంభించారు. అక్టోబర్ 9న వరదకాలువకు గండిపడగా, ఇప్పుడు పనులు ప్రారంభించడం గమనార్హం. నాలుగు నెలల తర్వాత మరమ్మతులు చేపడితే
ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోక�
ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడిపోగా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రూపురేఖలే మారి పోయాయి. నాటి సీఎం కేసీఆర్ సారథ్యంలో.. ఆల వెంకటేశ్వర్రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. దీంతో సంక్షేమం, అభివృద్ధిలో ఊహించని స్థా�