సాగు నీటి కోసం సిద్దిపేట జిల్లా (Siddipet) రైతులు ఆశగా ఎదరు చూస్తున్నారు. రిజర్వాయర్ల నుంచి సాగునీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షాలు సరిగా లేక పోవడంతో వేసిన విత్తనాలు ఎండిపోతున్నాయి.
మహబూబ్నగగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భూ దందాలు, సెటిల్మెంట్ తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఆ పార్టీ మండల అధ్యక్షులు ఒకరు ఏకంగా ఎమ్మెల్యే సోదరుడు తనను ఇంటికి పిలిపించి
రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ప్రతినెలా జీతం ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏ నెలలో ఎప్పుడు జీతం పడుతుందో అర్థం కావడంలేదన�
రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. శుక్రవారం మహబూబాబాద్లోని మాజీ ఎమ్
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, నీటి వాటాల్లో నిజానిజాలను తేల్చేందుకు దమ్ముంటే సీఎం రేవంత్రెడ్డికి నచ్చిన తేదీల్లో అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘శాసనసభలో చర్చకు మ�
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి ఎర్
మహబూబాబాద్ జిల్లా తొర్రూ రు మండలం మా టేడులో బీఆర్ఎస్ పాటలు పెట్టినందుకు దంపతులపై దాడి చేసిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన శివరాత్రి యాకన్న గురువారం ట్రాక్టర్తో పొలం దున్ని ఇంటికి �
‘కాపురం చేసే కళ కాలు తొకినప్పుడే తెలుస్తుంది’ అంటారు. రాష్ట్రంలో 18 నెలల కింద ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి మొదటి మూడు నెలల్లోనే ప్రజలకు ఎరుకైంది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సూర్యాపేట (Suryapet) జిల్లా రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. నీటి నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంతో గత రెండు సీజన్లలో ప్రతి సారి దాదాపు 80వేల నుంచి లక్షకుపై�
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులకు భయపడేది లేదని పీడీఎస్యూ (PDSU) రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంతోష్ నాయక్ అన్నారు. వెల్దండలో మంత్రుల పర్యటన నేపథ్యంలో పీడీఎస్యూ నాయకుడు సంతోష్ను పోలీసులు ముందస్తు అరెస్టు చ�
CM Siddaramaiah | కర్ణాటకలో ముఖ్యమంత్రి (Karnataka CM) ని కాంగ్రెస్ అధిష్ఠానం మారుస్తుందని, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎంను చేస్తారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు పంచాయతీరాజ్ చట్టం-2018కి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది.