ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయని సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మేడారంలో అడుగుపెట్టాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం
గత ప్రభుత్వ హయాంలో వివిధ కోర్టుల్లో నియమితులైన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను (ఏపీపీ) కాంగ్రెస్ సరారు ఎందుకు తొలగించిందో కారణాలు చెప్పాలని, ఇందుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించిం�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవని సింగరేణి కార్మికుల విషయంలోమరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు ఆయన తీపి కబురుకు బదులు చేదు కబురు చెప్పారు.
రీజినల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్మెంట్ మార్చాలని.. లేదంటే రైతులతో కలిసి విస్తృతంగా ఆందోళనలు చేపడుతామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్వెస్లీ హెచ్చరించారు.
సింగరేణి కార్మికులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్కే దక్కుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50 శాతం పైగా కోత విధించారని, నికర ల
సింగరేణి కార్మికులను మరోసారి నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం వచించిందని మాజీ మంత్రి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా
పార్టీలో చేరి.. అధికారం చేపట్టినప్పటి నుంచీ అసలు కాంగ్రెస్ నేతలకు చెక్ పెడుతూ వస్తున్న ‘ముఖ్యనేత’ ఏకంగా కొందరిని రాజకీయాల నుంచి తప్పించడమే పనిగా పెట్టుకున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
ఆల్మట్టి ఎత్తు పెంచితే.. మరో పోరాటం తప్పదుఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వారు మాట్లాడుతూ ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాన
ఒకపక్క సీపీఎస్తో భద్రత కరువైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, డీఏ బకాయిలను కాంగ్రెస్ సర్కార్ విడుదల చేయకపోవడంతో మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. డీఏలను ఆలస్యంగా విడుదల చేసినా, డీఏ బకాయిలు మాత�
రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్లో ఆదివారం మహిళలు బతుకమ్మ ఆడారు. ఆ తర్వాత నిమజ్జనం చేసేందుకు మధ్యమానేరు స్పిల్వే ముందున్న మానేరువాగుకు వెళ్లారు.