‘విషం చిమ్మే ఫార్మాసిటీ వద్దు.. వ్యవసాయమే ముద్దు’ అంటూ ఫార్మా బాధిత రైతులు నినదించారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఫార్మాసిటీని రద్దు చేయాలని డి మాండ్ చేశారు. రైతుల భూములను రైతులకే ఇవ్వాలని, నిషేధిత
కాంగ్రెస్ సర్కారు రోడ్ల అభివృద్ధిలో ఘోరంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరలో ప్రభుత్వం రూ. 6,445 కోట్లతో 1806 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కానీ రూ.86 కోట్లతో 51 కిలో మీ�
ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యపై అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు వివరాలు పేర్కొన్నందుకు అనర్హత వేటుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని పేర్కొంటూ బీర్ల
‘కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉండొచ్చు.. ప్రతిపార్టీలోనూ ఉంటారని’ టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో క�
రైతన్నను యూరియా కష్టం వెంటాడుతున్నది. వానకాలం సీజన్ మొదలై మక్క పంట వేసే అదును దాటిపోతున్నా అందడం గగనమే అవుతున్నది. అందుకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సహకార సంఘం వద్ద రైతులు బారులు తీరడమే నిదర్శనంగా నిల
అండగా ఉంటామని అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తమను పట్టించుకోవడం లేదని ఆటో కార్మికులు ఆగ్రహించారు. హామీలు అమలు చేయడం చేతగాకుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిగిపోవాలని హితవుపలికార
Jagadish Reddy | కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు. రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తుందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు మోసపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్ రెడ్ది ఆవేదన వ్యక్తం చేశారు.
మునిపల్లి మండలాన్ని (Munipalli) ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా.. మండలంలోని గ్రామాలన్నింటినీ అభివృద్ధి పథంలో నడిపిస్తా.. దెబ్బతిన్న గ్రామాలు అన్ని బాగు చేయిస్తా.. గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ద�
బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న సీఎం ఇంకా తీసుకెళ్లలేదని విమర్శించారు. జూలై 8 లోప�
క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా తనను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ నేత కొండా మురళి (Konda Murali) అన్నారు. పనిచేసే వారిపైనే రాళ్లు విసురాతరని చెప్పారు. నడిచే ఎద్దునే పొడుస్తారన్నారు. 44 ఏండ్లుగా ఇది కొనసాగుతూనే ఉన
రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప కాంగ్రెస్ సర్కార్ (Congress) అన్నదాతలకు చేసిందేం లేదని ఇబ్రహీంపట్నం రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మొక్కజొన్న పంటకు మందు పెట్టే సమయం మించిపోతున్నా యూరియా (Urea) లేకపోవడ
ఇది ఒక్క వ్యాసం కాదు, వ్యాసపరంపర. పూర్తిగా వేరే దేశంగా బతికిన తెలంగాణ ప్రాంత ప్రజల బతుకులు ఆంధ్ర, రాయలసీమ రాజకీయ నాయకుల పాలనలో ఎట్లా ఛిద్రమయ్యాయో తెలిపే సుదీర్ఘ కథ. ఇప్పుడే ఓటు హక్కు పొందిన, పొందుతున్న యువ�