‘నేను ఈ జిల్లా బిడ్డను.. నన్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది.. బీజేపీ, బీఆర్ఎస్ను తొక్కి పార్లమెంట్కు వెళ్తాం..’ అంటూ శపథం చేసిన సీఎంకు పాలమూరు ప్రజలు షాక్ ఇచ్చారు. అభ్యర్థుల గెలుపు కోసం స్వయ�
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 4,67,847 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మం లోక్సభ స్థానానికి మే 13న ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఖమ్మం రూర�
పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హవాతో 400పైగా సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్న వారికి దేశ ప్రజలు గట్టి గుణపాఠాన్ని నేర్పించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రతి
2019 లోక్సభ ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలనూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్లగొండలో కుందూరు రఘువీర్రెడ్డి, భువనగిరిలో చామల కిరణ్కుమార్రెడ్
Banaskantha | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ బోణీ చేసింది. బనస్కాంత లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెనిబెన్ ఠాకూర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి రేఖా చౌదరిని ఓడించారు.
PM Modi | ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ వరుసగా మూడోసారి విజయం సాధించారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రధాని వారణాసి లోక్సభ స్థానం నుంచే గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాని 1,52,513 ఓ�
Lok Sabha Polls: ఎన్డీఏ మూడవ సారి అధికారాన్ని చేపట్టబోతున్నది. 18వ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి .. మ్యాజిక్ మార్క్ను దాటేసింది. బీజేపీ నేతృత్వంలోని ఆ కూటమి తాజా సమాచారం ప్రకారం 296 స్థానాల్లో లీడింగ్లో ఉ�
అధికార కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల ఫలితాల టెన్షన్ పట్టుకున్నది. ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనని, ఆ ప్రభావం పార్టీపై, ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతాయోనని కీలక నేతలంతా ఆందోళనతో ఉన్నట్టు తెలిసింద�
కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఇంత తక్కువ కా లంలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకు న్న ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కిందని మండిపడ్డారు.
ఏమిటో అంత అలవోకగా అబద్ధాలు ఎలా నోటి నుంచి జాలువారుతాయో అర్థం కాదు. తెలిసి చెప్తారో, తెలియక చెప్తారో ఇంకా అయోమయం! ఆరో క్లాసు పిల్లవాడు ఆరొందల ఏండ్ల కింద జరిగిన మొదటి పానిపట్ యుద్ధం 1526 బదులు 1527 అని రాస్తే ఉపా�
కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతు సంఘాల నేతలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శనివారం సచివాలయంలో కలిసి విన్నవించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, కోదండర�
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను జరపాల్సింది తెలంగాణవాదులే తప్ప తెలంగాణ ద్రోహులు కాదని, ఉత్సావాలు జరిపే పేటెంట్ బీఆర్ఎస్కే ఉందని, ద్రోహుల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిందని, తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడేది బీ�
ఈసారి అధికారంలోకి వస్తే ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని రాహుల్ గాంధీ తరచూ చెప్తున్నారు. అయితే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదము�