Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని అమేథీ పట్టణంలోగల గురుద్వారాలో, మానసా దేవి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా మానసా దేవి ఆలయానికి వెళ్లిన ప్రియాంకాగ�
ఉద్యోగుల డీఏ అంశంపై శనివారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మీనమేషాలు లెకపెట్టడం సరికాదని హితవు చ�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే ఆ త్రం సక్కు, రైతులు, గులాబీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ధర్నా నిర�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో క్వింటాల్ వరికి రూ.500ల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మాట మార్చి సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ప్రకటించడం బోగస్ హామీ ఇచ్చామని ఒప్పుకున్నట్లేనని �
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓటింగ్ సరళి అధికార పార్టీలో గుబులు రేపుతున్నది. సీఎం సొంత జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు చేజారి పోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదేగనుక జరిగితే అధికార పార్టీకి గట్టి
గెస్ పార్టీ అధికారంలోకొచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తామని చెప్పి, ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్క జడ్సన్ విమర్శించారు. ఇప్పటి�
కాంగ్రెస్ పార్టీలో తన స్థాయిని తగ్గించాలని చూసే వారికి సందర్భం వచ్చినప్పుడు బుద్ధి చెబుతానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హెచ్చరించారు. తమ పార్టీకి చెందిన కొందరు నేతలు కావాలనే తనపై విషం కక్కుతున
పోలింగ్ బూత్లో ఓటేసి వీవీప్యాట్ స్లిప్ను సెల్ఫోన్లో ఫొటోతీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడం వరంగల్ జిల్లా సంగెం మండలంలో కలకలం సృష్టించింది. మండలంలోని ఎల్గూర్స్టేషన్ గేట్ తండాకు చెందిన ఓ యువ�
జనగామ జిల్లా కేంద్రంతోపాటు సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఉద్రిక్తతల నడుమ సోమవారం పోలింగ్ జరిగింది. జనగామలో అధికార కాంగ్రెస్ పార్టీకి పోలీసులు వత్తాసు పలకడం,
కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల జోష్ తగ్గిందా? ఫలితాలపై నమ్మకం సడలిందా? మొన్నటి వరకు తిరుగులేదనుకున్న నేతలకు ఇప్పుడు తత్వం బోధపడిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఐదు నెలల క్రితంతో పోల్చితే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయిందా? స్వల్ప తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్.. 150 రోజుల్లోనే మళ్లీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందా? ఇవాళ జ�
తెలంగాణ ప్రజలు ఈ రోజు ఓటింగ్కు వెళ్లేముందు ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటున్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ర్టాల ప్రయోజనాలను కాపాడుతున్నది ప్రధానంగా ప్రాంతీయ పార్టీలే తప్ప జాతీయ
రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడం ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సంపత్గౌడ్ అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ఆయన బీఆర్ఎస్ నాయకులతో కలిసి శ�