రాజముద్ర నుంచి కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ చిహ్నాలను తొలగించి ఓరుగల్లు గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీరును ఖండిస్తున్నామని.. చిహ్నాల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకో�
KTR | కాంగ్రెస్ పార్టీపైన, గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో తెలంగాణ సమాజానికి జరిగిన ద్రోహాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్స్ వేదికగా ఆయన కాంగ్రెస్ ప్రభ�
రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నం మార్పు, రాష్ట్ర గీతంపై వివాదం అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చిచ్చు రేపింది. రేవంత్ వ్యక్తిగత ఎజెండా, కక్షసాధింపు చర్యలు, ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీకి, ప్రభుత్వాన
తెలంగాణ కోసం సకల జనులు పోరాడుతున్నప్పుడు తెలుగు తల్లి వద్దని తెలంగాణ తల్లిని ప్రజలు ఆవిష్కరించుకున్నారు. ఇప్పుడు మళ్లీ విగ్రహాల ముచ్చట వినిపిస్తున్నది. ఒక్క విగ్రహమే కాదు రాష్ట్ర చిహ్నం మార్చాలనే ప్రయ
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యా దవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ‘నమస్తే తెలంగాణ’ పత్రికపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ)కి ఫిర్యాదు చేసింది. తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్�
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఆరు గ్యారెంటీ స్కీంలను సమగ్రంగా అమలు చేయాలని, అమరుల కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని పలువురు తెలంగాణ ఉద్యమకారులు డి మాండ్ చేశారు.
సమష్టి పోరాటం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, ఇది ఏ ఒక్కరి త్యాగఫలం కాదని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రాగం అందుకున్నది. దశాబ్ది ఉత్సవాల పేరిట తెలంగాణపై కపట ప్రేమను ఒలకబోస్తూ, ఆరు దశాబ్దాల పాటు త�
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట�
తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు నోరెందుకు మూసుకుంటున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
Arvind Kejriwal | కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తులు శాశ్వతం కాదరి.. లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకేనన్నారు. ఓ జాతీయ మీడియా చానెల్క
KTR | రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు..? అని నిలదీశారు. వ్యవసాయ పరిస్థితులను పర్యవేక్షించాలని వ్యవసాయ మంత్రి ఎక్కడ..? ముందుచూపు లేన
పౌరసరఫరాల సంస్థ కుంభకోణాల ద్వారా వచ్చిన డబ్బును తెలంగాణ నుంచి వైజాగ్ మీదుగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నాయని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు.
ఖమ్మం-వరంగల్-నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం జూన్ 5వ తేదీన తేలనున్నది. ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా నిక్షిప్తమై ఉంది. ఈ నెల 27వ తేదీన జరిగిన పో�
తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) చైర్మన్ కొండూరి రవీందర్రావు తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఆయనపై ఆవిశ్వాసం ప్రకటించిన బోర్డు మెజార్జీ డైరెక్టర్లు గత వారమే