సిద్దిపేట ఉద్యమాల ఖిల్లా... రేవంత్రెడ్డి ఇకడ నీ పప్పులు ఉడకవు..లిల్ల్లీపుట్ రేవంత్రెడ్డి సిద్దిపేటకు వచ్చి మొరిగిండు... నేను నీ కొడంగల్ వచ్చి నిన్ను ఓడగొట్టిన బిడ్డా... కాంగ్రెస్ వాళ్లు ఓర్వలేక సిద్ది�
Jyotiraditya Scindia | దళిత మహిళ గురించి మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ జీతూ పట్వారీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే గౌరవం లేదని,
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. పార్టీ కార్యకర్త సల్వాజీ మాధవరావును శనివారం కలిశారు. సల్వాజీ మాధవరావు 22 రోజుల పాటు కరీంనగర్ జైల్లో ఉండి ఇటీవలే విడుదలయ్యారు.
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి గాడిదగుడ్డు ఇస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ అవినీతి మారును రేవంత్రెడ్�
రేవంత్ సర్కారు కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ భస్మీపటలం కావడం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించా రు. శుక్రవారం ఆయన వనపర్తిలోని తన నివాసం లో మీడియా�
అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎగ్గొట్�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను కుదించే ప్రతిపాదన తెరపైకి వస్తోన్నది. కేవలం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని రెండు జిల్లాలను ఉంచాలన్న కాంగ్రెస్ సర్కారు సంకేతాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనలో మహబ
Niranjan Reddy | కాంగ్రెస్ పార్టీ(Congress party) ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, చిత్తశుద్ధి ఉంటే హామీలు అమలు చేసి ఓట్లు అడగాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అన్నారు.
అధికారం కోసం అసెంబ్లీ ఎన్నికల్లో అలవి కాని హామీలిచ్చి, గెలిచిన తర్వాత వాటి అమలును మరచిన కాంగ్రెస్ (Congress) పార్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. రైతులు, సాధారణ ప్రజలే కాకుండా సొంత పార్టీ కార్యకర్తలు క�
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మె ల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధారిలో గురువారం సాయంత్రం నిర్వహించిన రోడ్�
సాధ్యంకాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో గురువారం ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించార
‘పార్లమెంట్ ఎన్నికల్లో మేం కాంగ్రెస్ పార్టీకి ఓటేయం. రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లనే మాకు తాగనీకే నీళ్లియ్యక మస్తు తిప్పలు పెడుతున్నడు. నీళ్ల కోసం మస్తు తక్లీబ్ అయితున్నది. బీఆర్ఎ
Jagdish Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
Balka Suman | బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల పాటు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పదవులు అనుభవించి, ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్�