Balka Suman | బీఆర్ఎస్ పాలనలో పదేండ్ల పాటు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా పదవులు అనుభవించి, ఇప్పుడు కష్టకాలంలో పార్టీ మారడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా ఉంది అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్�
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరిట ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మాజీ మంత్రి జోగు రామన్న ఆద�
KCR | తెలంగాణ ప్రజలను కాపాడాలని, రాష్ట్రాన్ని ఆగం కానివొద్దని పోరాటం చేస్తున్నాను అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరగన�
KCR | అడ్డగోలు మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు.. కానీ నా మీద ఈసీ నిషేధం విధించింది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. 48 గంటలు నా ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తే.. దాదాపు 96 గ
Amethi-Raebareli | రాబోయే 24 నుంచి 30 గంటల్లో అమేథీ, రాయ్బరేలీ అభ్యర్థులను పార్టీ ఖరారు చేస్తుందని, ఆ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం తెలిపారు. ఆయన బుధవార�
కార్యకర్తలే మా బలం.. బలగం అని, వారు లేకుంటే నాయకులు లేరని.. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబా�
ఎస్సీ వర్గీకరణలో మోసం చేసిన కాంగ్రెస్ను ఓడించడమే లక్ష్యంగా మాదిగలు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని హరిత రిసార్ట్లో �
కాంగ్రెస్ పాలనలో పవర్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి. మంగళవారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ�
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిక�
పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని.. తనను అత్యధిక మెజార్టీతో గెలిపించ
Ramniwas Rawat | లోక్సభ ఎన్నికల వేళ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రామ్నివాస్ రావత్ రాజీనామా చేశారు. కాంగ్రెస్ రాజీనామా చేసి వెంటనే బీజేపీలో చేరా�
కుటుంబ రాజకీయాలంటూ బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేతలు అనుక్షణం విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కానీ, కుటుంబ రాజకీయాలకు, వారసత్వ రాజకీయాలకు పుట్టినిళ్లే కాంగ్రెస్ పార్టీ. నిజానికి కుటుంబ రాజకీయాల గురించ
రాష్ట్రంలో మాదిగలకు ఒక్క లోక్సభ సీటు ఇవ్వకుండా అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు.