బీసీల వాటా తేల్చాకే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లడుగాలని ఓయూ ఉద్యమ నేత, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ డి మాండ్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం ‘స్థానిక స�
మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీలో నూతనంగా బీఆర్ఎస్ నుంచి చేరిన నాయకులపై హస్తం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్తోపాటు మరో 12 మంది కౌన్సిలర్లు శనివారం హైద�
కాంగ్రెస్కు ఓటేస్తే దేశ భద్రత ప్రమాదంలో పడుతుందని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. శనివారం చిలిపిచెడ్, కొల్చారం, చేగుంట మండలాల్లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
రెండు తెలుగు రాష్ర్టాలలో సంచలనంగా మారిన ఆ ఉదంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆ రోజున, రేవంత్రెడ్డి సవాలు ప్రకారమే తన రాజీనామా పత్రాన్ని అడ్వాన్సుగా వెంట తీసుకొని గన్పార్క్కు వచ్చారు.
బీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ఎంపీ రామసహా
మతతత్వ బీజేపీతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని కాం గ్రెస్ పార్టీ చేవెళ్ల అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలసి తాండూరు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించా�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మరిచిపోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి వంద రోజుల్లో హామీలు అమలు చేస్
మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు ఒకసారిగా భగ్గుమన్నాయి. తాండూర్కు చెందిన సీనియర్ నాయకుడు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహ�
కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ నడుస్తున్నది. 54వ డివిజన్ కాంగ్రెస్ నాయకుడు చింత నిఖిల్పై అదే డివిజన్కు చెందిన మరో వర్గం దాడికి పాల్పడింది. ఈ దాడిలో నిఖిల్ తలకు గాయాలు కావడంతో ప్రైవేట్ దవాఖానలో చ�
మాయమాటలు చెప్పి అమలు చేయలేని హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటుతోనే తగిన గుణపాఠం చెప్పాలని, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత పిలుపునిచ్చా�
ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోయామని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత జిల్లా కేంద్రంలోని ఎన్టీ
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు బయటపడుతున్నాయి. సాక్షాత్తు ఎమ్మెల్యేలు తమ ఆధిపత్యం కోసం నాయకులు, కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి