పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ తన ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నది. పక్షం రోజులుగా ప్రచారాన్ని వేగవంతం చేస్తూ కేడర్లో జోష్ నింపుతున్నారు. కొంత మంది ఇతర పార్టీల్లో చేరుతున్నప్పటికీ కార్�
మంత్రి కొండా సురేఖ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని వరంగల్ జిల్లా గీసుగొండ ఎంపీపీ భీమగాని సౌజన్య పేర్కొన్నారు. బుధవారం కోటగండి సాయిబాబా, మైసమ్మ తల్లి ఆలయం వద్ద ఆమె తడి బట్టలతో ప్రమాణం చేశారు. ఈ సందర్భం
BRS Party | ఐదు నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ ప్రె�
Jupally Krishna Rao | కొల్లాపూర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావుపై మహిళలు తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మంత్రిని మహిళలు నిలదీశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రాంతం కామారెడ్డి అని, ఎంతో చైతన్యవంతమైన ప్రాంతమని కేసీఆర్ కితాబునిచ్చారు. పోరాటాల గడ్డ కామారెడ్డి అంటూ చెప్పారు. పోలీస్ కిష్టయ్య తుపాకీతో ప్రాణాలు తీ
లోక్సభ ఎన్నికల్లో వామపక్షాల మద్దతు లేకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తేల్చి చెప్పారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మంగళవారం జరి�
అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కిందని, మళ్లీ దొంగ హామీలతో వస్తున్న ఆ పార్టీని తరిమికొట్టాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటూ వస్తున్న ప్రకటనలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులు వ్యతిరేకిస్తున్నారు. ఉన్న జిల్లాలను రద్దు చేసి.. మళ్లీ పాత కష్టాలు తెస్తారా? అంటూ మండిపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వికారాబాద్ జిల్లా రద్దు అవ్వడం ఖాయమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మంగళవారం మోమిన్పేట మండల పరిధిలోని దుర్గంచెరువు, కేసారం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎ�
కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామ రక్ష అని, కేసీఆరే సరైన నాయకుడని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. �
KCR | అయితే దేవుడిపై ఓట్లు.. లేకపోతే కేసీఆర్పై తిట్లు.. ఐదునెలలుగా ఇదే దుకాణం అంటూ సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన రోడ్షో నిర్�
స్థానికేతరులను ఎంపీ ఎన్నికల్లో ఓడించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీకృష్ణ గార్డెన్లో మాదిగల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల ఆ�
లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేసే ఓ వ్�
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ను బలపరచినవారిపై ఆ పార్టీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభనిని బలపరుస్తూ ముగ్గురు వ్యక