Congress Party | ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠకు మరో నాలుగైదు రోజుల్లో తెర
రశీదు తప్పితే మసీదు తప్పదన్నది తెలంగాణలో నానుడి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే చివరికి దేవుడిపై ఒట్టేయడం గ్రామీణ ప్రాంతాల్లో పరిపాటి. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా ఇదే
కాంగ్రెస్ పార్టీ చివరి దాకా పెండింగ్లో పెట్టిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఎట్టకేలకు బుధవారం సాయంత్రం ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి, కరీంనగ�
పదేండ్ల కింద ఫ్లోరైడ్బండతో నడుములొంగిన నల్లగొండ పదేండ్ల తరువాత లేచి నిలబడింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఒక్క పంటకే గగనమైన చోట రెండు పంటలకు పుష్కలమైన నీళ్లు. ఎస్సారెస్పీ కాలువల్లో కాళేశ్వరం ఉప్పొంగిత
కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డల పెండ్లీలకు రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ పెద్ద మోసమని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బీ వినోద్కుమార్ మండిపడ్డారు.
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఖరారు చేస్తూ ఏఐసీసీ ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. దాదాపు 20రోజులపాటు తీవ్ర తర్జనభర్జనల మధ్య ఎట్టకేలకు రఘురాంరెడ్డికి కాంగ్రెస్ అభ్యర�
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ఎగ్గొట్టేందుకు యత్నిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. హామీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తే
Congress Party | తెలంగాణలో మరో మూడు పార్లమెంట్ స్థానాలకు తెలంగాణ అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్సభ స్థానానికి అభ్యర్థిగా రామ సహాయం రాఘురాంరెడ్డి పేరును ఖరారు చేసింది. కరీంనగర్ టికెట్ను వెలిచాల రాజేందర్
Election Commission: ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, అప్పుడు దేశ సంపదను ముస్లింలకు ఆ పార్టీ పంచిపెడుతుందని ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఓ ఎన్నికల సభలో ప్రధాని మోదీ పేర్కొన్న విషయం త�
PM Modi: వారసత్వ పన్ను గురించి పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుపట్టారు. మరణించిన వారి నుంచి కూడా పన్ను వసూల్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ �
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, వరికి 500 బోనస్ ఏదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధూకర్ విమర్శించారు.
మండరిధిలోని బేతంపూడి సొసైటీకి చెందిన ముగ్గురు కాంగ్రెస్ పార్టీ డైరెక్టర్లు మహబూబాబాద్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్లో చేరారు.
Congress Party | ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రఘురాం రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి�