Jagadish Reddy | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయ�
MLC Elections | వరంగల్ - నల్లగొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో నార్కట్పల్లిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు పట్టభద్రులకు డ�
దేశంలో రిజర్వేషన్లను రద్దు చేయబోతున్నట్టు నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదును స్వీకరించి, విచారణ చేపట్టేలా కింది కోర్టుకు ఉత్తర్వులు జారీ చేయాలంటూ బీజేపీ �
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్లు అధికారంలోకి వచ్చిన తరువాత బౌన్స్ అయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. చివరికి ‘వరికి బోనస్' �
హుజూరాబాద్లో ప్రణవ్బాబు కాంగ్రెస్కు ఇన్చార్జిగా కాకుండా ఒక గడీకి నాయకుడిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్మూరి వెంకట్ నియమించిన కమిటీలను ఎలా రద్దు చేస్తారని, అస �
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిజాలను బట్టబయలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతున్నా�
Murders | పాలమూరు జిల్లాలో కేవలం ఐదు నెలల్లో జరిగిన రెండు రాజకీయ హత్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ హత్యలే కాకుండా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడు�
KTR | కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. శ్రీధర్ రెడ్డి మృతదేహానికి కేటీఆర్ నివ
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని, ఒకవేళ అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని బీసీ సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశాయి. కామారెడ్డి సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండా�
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన నాయకుల, కార్యకర్తల ఆగడాలు మితీమిరిపోతున్నాయి. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య జనాలను బెదిరింపులకు గురి చేస్తున్నా�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో ఇబ్బడిముబ్బడిగా జరిగిన చేరికలతో నష్టం జరిగినట్టు పార్టీ వర్గాలు, పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేశాయి. పీసీ�