లోక్సభ ఎన్నికల వేళ జార్ఖండ్లో పెద్దమొత్తంలో నోట్ల కట్టలు బయటపడటం కలకలం రేపింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ ఇంట్లో పనిచేసే ఓ వ్�
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ను బలపరచినవారిపై ఆ పార్టీ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభనిని బలపరుస్తూ ముగ్గురు వ్యక
కాంగ్రెస్ ఇచ్చే హామీలన్నీ డ్రామాలేనని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి అబ్దుల్లాపూర్మెట్ మండలం తారా
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, గద్దెనెక్కాక ఎందుకు అమలు చేయలేదో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నిలదీయాలని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. చండ్రుగొండలో సోమవారం రోడ్ షోలో ఆయన మ�
ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత రాధిక ఖేరా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపించారు. కాంగ్రెస్లో మహిళలకు గౌరవం లేదన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి కనీసం ఒక ముస్లిం అభ్యర్థిని కూడా కాంగ్రెస్ బరిలో నిలపలేదు. భరూచ్ లోక్సభ స్థానం నుంచి గతంలో ముస్లిం అభ్యర్థికి అవకాశం ఇస్తూ ఉండేది.
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని సీతారాంపురంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంతో పాటు ప్రచారంలో పాల్గొని మ�
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బతుకులు ఆగమేనని ఎమ్మెల్యే హరిప్రియానాయక్, జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు అన్నారు. ఆదివారం మండలంలోని సింగా రం, కొత్తపేట, గంధంపల్లి, సంతుల్పోడు తండా, బంజ
ఉద్యమాల చరిత్ర కలిగిన కేసీఆర్పై కారు కూతలు కూస్తే సహించబోమని, ఖబడ్దార్.. రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మండిపడ్డారు. కొత్తగూడెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం వ�
రేవంత్ సర్కార్ జిల్లాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నదని, కామారెడ్డి జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హెచ్చరించారు.
సొంత పార్టీ అభ్యర్థులతో సరిగా నామినేషన్లు వేయించలేని, ఎన్నికల్లో పోటీకి సహకరించని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన అడ్డగోలు హామీలను ఎలా తీరుస్తుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రె�
అవ్వా.. నువ్ సల్లంగ ఉండాలె తల్లి.. మళ్లీ నిన్నే గెలిపించుకుంటాం.. మాకు పింఛన్, మంచినీరు మంచిగ రావాలంటే మళ్లీ నువ్వే గెలవాలె.. కేసీఆర్ సారే రావాలె’ ప్రజలు మహబూబాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ ద
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని దద్దమ్మగా మారింది... పూర్తిగా రివర్స్ గేర్లో నడుస్తుంది... నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను మెల్లమెల్లగా పక్క దారి పట్టిస్తుంది. ఇలాంటి �
సిద్దిపేట ఉద్యమాల ఖిల్లా... రేవంత్రెడ్డి ఇకడ నీ పప్పులు ఉడకవు..లిల్ల్లీపుట్ రేవంత్రెడ్డి సిద్దిపేటకు వచ్చి మొరిగిండు... నేను నీ కొడంగల్ వచ్చి నిన్ను ఓడగొట్టిన బిడ్డా... కాంగ్రెస్ వాళ్లు ఓర్వలేక సిద్ది�