ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని, ఒకవేళ అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని బీసీ సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశాయి. కామారెడ్డి సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండా�
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి చెందిన నాయకుల, కార్యకర్తల ఆగడాలు మితీమిరిపోతున్నాయి. ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు సామాన్య జనాలను బెదిరింపులకు గురి చేస్తున్నా�
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో ఇబ్బడిముబ్బడిగా జరిగిన చేరికలతో నష్టం జరిగినట్టు పార్టీ వర్గాలు, పార్లమెంట్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేశాయి. పీసీ�
కొత్తగా ఏర్పాటైన ఖానాపూర్ మున్సిపాలిటీలో పాలకవర్గ సభ్యలు, స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పట్టణంలోని రోడ్లపై కొనసాగుతున్న అక్రమణలపై అసంతృప్తి వ్యక్తం చేస్తు ఆరో వార్డు కాంగ్�
RS Praveen Kumar | విద్యా రంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశాల్లో చదువుతున్న పేద బిడ్డలకు స్కాలర
Harish Rao | కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్ అని.. సర్కారు మరో ఎన్నికల హామీని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చి, తాము ఆ మ
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదురొంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. సోమవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో రైతులను ఆదుక
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్కు చెందిన కుడుముల సత్యం, కాంగ్రెస్లో చేరిన 25 రోజులకే పదవిని కోల్పోవడం గమనార్హం. �