అస్తిత్వ పోరాటంలో నుంచి ఎగిసిన ఆత్మగౌరవ పతాకం తెలంగాణ. అరవై ఏండ్ల సమైక్య ఆధిపత్య పాలనపై అలుపెరుగని పోరాటమే తెలంగాణ. స్వాభిమాన, సార్వభౌమాధికార శిఖరమే తెలంగాణ. అలాంటి తెలంగాణ అస్తిత్వంపై ఎనిమిది నెలల కాలం
కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా ఇచ్చిన మాట ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిషత్ కారాలయం ఎదుట ప్రధాన రహదారిపై రైతులతో కలిసి బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ ఆధ్వర్య�
తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున అభిషేక్ మను సింఘ్వి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. తొమ్మిది రాష్ర్టాలలో 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఉపఎన్నికలు జరగనున్నాయి.
రుణమాఫీ విషయంలో శనివారం వేల్పూర్ ఎక్స్రోడ్డు వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో రైతుల అనుమతితో సీఎం రేవంత్రెడ్డికి లేఖను పంపిస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి చెప్పారు. ఆ లేఖను ధర్నా
అమెరికా పర్యటనలో భాగంగా స్వచ్ఛ్ బయో సంస్థకు ప్రయోజనం కల్పించే ఎలాంటి హామీని తాము ఇవ్వలేదని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. తాము సంతకం చేసింది జెనరిక్ ఎంవోయూ మాత్రమేనని చెప్పారు.
ఆల్ ఇండియా సర్వీస్కు చెందిన అధికారులను సీఎం రేవంత్రెడ్డి తన మీడియా ద్వారా బెదిరింపులకు పాల్పడటమేమిటని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్య�
రుణమాఫీ ప్రక్రియ సంపూర్ణం కావడంతో ప్రయోజనం చేకూరని రైతన్నలంతా రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం ఆలూర్ మండల కేంద్రంలో పెద్ద ఎత్తున రైతన్నలంతా కలిసి రోడ్డుపై బైఠాయించి నిర�
‘అంతన్నాడు.. ఇంతన్నాడే గంగరాజు’ అనే పాటను తలపిస్తున్నది ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ తీరు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అనే చందంగా కొనసాగుతున్నది ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో పంటల రుణమాఫీ పరిస్థితి.
రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పు లు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేట గ్రామ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు(ఐవోబీ) �
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని పలువురు రైతులు పంట రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద శనివారం ఆందోళన చేశారు. లిస్ట్లో తమ పేర్లు ఉన్నాయో? లేవో? తెలియక రెండు రోజులుగా మనోవేదనకు గు�
రుణమాఫీపై రేవంత్ సర్కారు తీరు అన్నదాతలకు ఆగ్రహం తెప్పిస్తున్నది. మొదటి విడత నుంచి సరైన సమాచారం లేక, మాఫీ వివరాలు తెలియక ఆగమైన రైతులకు మూడో విడుతలోనూ అదే నిరాశే ఎదురవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న�
రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రు ణమాఫీని మూడు విడుతలుగా ప్రకటించినా వరంగ ల్ జిల్లాలోని అనేక గ్రామా ల్లో అత్యధిక మంది రైతుల కు వర్తించలేదు. కొన్ని ప్రా థమిక వ్యవసాయ సహకా ర సంఘా(పీఏసీఎస్)ల పరిధి లో వంద శాతం మ�
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం ‘మమ’ అనేసింది. ఏదైనా తలపెట్టిన కార్యం పూర్తి చేయలేక వెల్లకిల పడితే.. మమ అని సదరు కార్యాన్ని పూర్తి అయ్యిందనిపిస్తారు. మమ అనే పదం రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్కు అతికినట�