ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పులిలా ఉన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయారు. అలా ఎందుకయ్యారని ఆయనను మీడియా ప్రశ్నించగా.. ‘2021లో రాహుల్గాంధీ నా నుంచి మాట తీసుకున్నారు.
BRSV | మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్వీకి చెందిన విద్యార్థి నాయకులపై కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడ్�
Pocharam Srinivas Reddy | తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం పోచారం ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనను కాంగ్రెస్లో చేరాల
మంథని నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లు ప్రజలకు రక్షణ కల్పించే రక్షకభట కేంద్రాలా? లేక కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలా? అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రశ్నించారు. ఆ పార్టీ నాయకులు.. తమ కనుసన్
BRS | తాను కాంగ్రెస్ పార్టీలో(Congress party) చేరుతున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తమని బీఆర్ఎస్ గద్వాల(Gadwala) ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(MLA Krishnamohan Reddy) కొట్టిపడేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పత్రికలలో, సోష�
నామినేటెడ్ పోస్టులపై అధికార పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పార్టీ నాయకులకు ఇచ్చిన పదవుల వ్యవహారం ఇప్పుడు నవ్వులాటగా మారింది. పోస్టులను ప్రకటించిన రోజు నుంచి లోక్సభ ఎన్న
Devi Prasad | కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నాయకుడు దేవీ ప్రసాద్ పేర్కొన్నారు. అంగన్వాడీలకు ఏ ఒక్కరికీ కూడా ఇవాళ్టి వరకు జీతాలు అందలేదు. కిందిస్థాయి ఉద్యోగులకు
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అభయ హస్తంలో ఇచ్చిన హామీలో భాగంగా ముదిరాజ్లకు చెరువులు, కుంటలు, గుట్టలపై హక్కులు కల్పించాలని ముదిరాజ్ రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకా�
అవినీతికి పాల్పడ్డ ఎస్సైకి తిరిగి అదే మండలంలో పోస్టింగ్ ఇప్పిస్తుండడంపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు బెదిరింపులకు దిగడం, ఎస్సై కూడా లాకప్డెత్ చేస్తానని భయపెట్టడంతో ఓ బీజేపీ కార్యకర్త ఆ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా హామీలు అమలు చేయడం లేదని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాంగ రక్షణ, సామాజిక న్యాయం, కులగణన అంశాలే కాంగ్రెస్కు ఊపిరిపోశాయి. అయితే సామాజిక న్యాయం అం టూ జాతీయ కాంగ్రెస్ నినదిస్తుంటే.. తెలంగాణలోని కాంగ్రెస్ నాయకత్వం మాత్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే 25 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ప�
రాష్ట్ర మంత్రివర్గంలోని కొందరు మంత్రులకు కొత్తగా ల్యాండ్ క్రూజర్ కార్లను ప్రొటోకాల్ డిపార్ట్మెంట్ మంగళవారం కేటాయించినట్టు తెలిసింది. అయితే, కొత్తవి కొన్నారా? పాత వాహనాలనే మంత్రులకు ఇచ్చారా? అనే అ