నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం దవాఖానకు తరలించారు.
రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ శుక్రవారం కాంగ్రెస్లో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Srinivas Goud | బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాని�
MLA Prakash Goud | బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Errolla Srinivas | బీఆర్ఎస్ పాలనలో 115 నోటిఫికేషన్లు ఇచ్చి లక్షా 62 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆ పార్టీ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాల
రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఇటీవలే పార్టీ మారిన ఓ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.
నిరుద్యోగులకు నెలకు రూ.5 వేల చొప్పున భృతిని ప్రకటించాలని కాంగ్రెస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. డీఎస్సీని వాయిదా వేయాలన్న నిరుద్యోగుల దీక్షపై పోలీసుల దాడి చేయడం బాధాకరమని అన్నారు.
Motkupalli Narasimhulu | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిరుద్యోగులకు రూ. 5000 నిరుద్యోగ భృతిని ప్రకటించాలని మాజీమంత్రి మోతుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. మోత్కుపల్లి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం య
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపై విశ్లేషించేందుకు వస్తున్న కురియన్ కమిటీ తొలుత వ్యూహకర్త సునీల్ కనుగోలును ప్రశ్నించాలని ఆ పార్టీ సీని�
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. దీనిలో రూ. 500కే సబ్సిడీ గ్యాస్ను తీసుకొచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ డిక్లరేషన్ పేరిట విద్యార్థి, నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలను గుప్పించింది. కానీ, తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత�
V Hanumantha Rao | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలుపై ఎవరూ ఊహించని విధంగా వీహెచ్ వ్యాఖ్యానించారు. ఆయన సునీల్ కనుగో
Gutha Sukhender Reddy | చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై రెండు తెలుగు రాష్ట్రాలు సీఎంలు భేటీ అవ్వడం శుభ పరిణామం అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. విభజన సమస్యలపై పంతాలకు పోకుండా ఇరు ర�
కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. గతంలో బీఆర్ఎస్ తరఫున గెలిచి చైర్మన్గా ఎన్న�