అధికార పార్టీ ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది. కాంగ్రెస్కు చెందిన మడిగె ప్రైవేట్ వ్యక్తి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా మారిన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేసి ఉంటే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదోనని సీఎం రేవంత్రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. తెలుగుదేశం పార్టీ కనీసం 10 శాతం ఓట్లు దక్కించుకొనేదని చ�
ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయం జోరందుకుంటుంటున్నది. ఉమ్మడి జిల్లాలో అసలు కాంగ్రెస్ (ఏసీ బ్యాచ్), వలస కాంగ్రెస్ (వీసా బ్యాచ్)గా విడిపోయినట్టు కనిపిస్తున్నది.
విద్యాశాఖకు తానే మంత్రినని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో మాట్లాడు తూ ఒక్క శాఖ కూడా ఖాళీగా లేదని, అన్ని శాఖలకు మంత్రులున్నారని అన్నారు.
KCR | తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన.. అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు అని బీఆర్ఎస్ అధినేత, �
NTA Office: నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనను నిరసిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందిన విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఢిల్లీలోని ఎన్టీఏ ఆఫీసులోకి దూసుకెళ్లారు. లోపలి నుంచి ఆ బిల్డింగ్ను లా�
BRS Party | పార్టీ ఫిరాయింపులపై భారతీయ జనతా పార్టీ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. చంపినోడే సంతాపం తెలిపినట్టుంది బీజేపీ వ్యవహారం అని మండిపడింది.
అలవిమాలిన హామీలతో అందలమెక్కిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయలేక చతికిలపడుతున్నది. అధికారం మీది యావతో ఆ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించారు.
తెలంగాణ కోసం తెగించి కొట్లాడి, రక్తాన్ని చిందించకుండా శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, ఆ రాష్ర్టాన్ని పదేండ్లు ప్రగతి పథంలో నడిపిన బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం సంధికాలం నడుస్తున్నది.
Loksabha Speaker: లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఇండియా కూటమిలోని కాంగ్రెస్, టీఎంసీ మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నిక అంశంలో డివిజన్ కోరినట్లు తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. కానీ అలా డిమాండ�
రైతుల రుణమాఫీ చేయకముందే, క్యాబినెట్ నిర్ణయంపై గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.