ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రొటోకాల్ వివాదం రచ్చరేపుతున్నది. గెలిచిన ఎమ్మెల్యేలను కాదని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ లీడర్లకే ప్రభుత్వ యంత్రాంగం గౌరవ మర్యాదలు ఇస్తున్నది. ప్రజాస్వామ్యం అపహ
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పంచాయతీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపి మూడు కార్పొరేషన్లుగా చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తెలిపా రు.
కల్లు గీత కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్రెడ్డి నిరాశపర్చారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. గౌడ కులస్థులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటి గురిం�
పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోమవారం కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Gudem Mahipal Reddy | బీఆర్ఎస్ పార్టీకి చెందిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. దీనిపై స్పష్టమైన మార్గరద్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీచేయడం కానీ, రికవరీ చర్యలు చేపట్టడం కా
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతున్నా ప్రభుత్వ పనితీరు పట్ల ఏ వర్గమూ సంతృప్తిగా లేదు. ప్రభుత్వం పట్టాలు ఎక్కలేదని, పాలన గాడిలో పడ
తుంగతుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అదే పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న విషయం విదితమే. ఇసుక విషయంలో ఎమ్మెల్యే సామేల్ను కాంగ్రెస్ పార్టీ వారే దుయ్యబడు�
KTR | ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని, ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని కేటీఆర్ ప్రశ్నించారు.
మొన్న తలకుమాసినోళ్లే ఆందోళన చేస్తున్నరని, నేడు ఏ పరీక్ష రాయనోళ్లు.. ఏ ఉద్యోగానికి పోటీపడనోళ్లు దీక్షలు చేస్తున్నరని సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు.
ఉద్యోగార్థుల ఆందోళనకు సంఘీభావంగా దీక్షలు చేస్తున్న వారిపై సీఎం రేవంత్రెడ్డి అనుచితవ్యాఖ్యలు చేస్తున్నారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. పోటీ పరీక్షలు రాసేవారు మాత్రమే దీక్షల్లో పాల్గొనాలన్నట్టుగ�
రాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ నెల 15న రాష్ట్ర సచివాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ యువత పిలుపునిచ్చింది.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకుంటూ అవినీతిమయంగా మారిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. జవాబుదారీతనం, పారదర్శకత లోపించిందని, ప్రజాపాలన పేరుతో రాక్షస పాల
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం సాయంత్రం దవాఖానకు తరలించారు.