‘ఎనిమిది నెలల కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత నమ్మి నానపోస్తే పుచ్చిబుర్రలైనట్టుంది. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు మొండిచేయి చూపింది. రాష్ట్ర బడ్జెట్లో అభయహస్తం శూన్యహస్తంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ, రాహుల్గాంధీ తెలంగాణ నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద దీక్ష చేస్తామని నిరుద్యోగ యువకులు ప్రకటించారు. పలువురు నిరుద్యోగులు శనివారం హైద�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఏమాత్రం సోయిలేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ఒక పేరు తీవ్ర వివాదస్పదమైంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఈ నెల 30 నుంచి పాఠశాలల్లో ‘తిథి భోజనం’ అనే కొత్త కార్యక్రమం ప్రారంభిం�
ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి నిధులిస్తే.. తెలంగాణకు (మీకు) వచ్చిన ఇబ్బందేమిటి? అని కేంద్ర గనుల శాఖ మం త్రి కిషన్రెడ్డి నిలదీశారు. తెలంగాణకు ఏం చేయాలో బీజేపీకి బాగా తెలుసు అని పేర్కొన్నారు.
Telangana Assembly | రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను మరో రెండు రోజులు పొడగించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో ఈనెల 31 వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినా... ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ తీవ్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత టైం ఇచ్చామని, ఇక ఉపేక్షించేది లేదని, ఉతుకుడేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడు నెలల పాలనతో ప్రజలు సంతృప్త�
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని, నిండు సభలోనే కాంగ్రెస్ కుంభకోణాల బండారాన్ని బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు.
P.Chidambaram: 2024 కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఆర్థిక మంత్రి నిర్మల చదివినట్లు సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం ఆరోపించారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సియేటివ్ స్కీమ్ను కాపీ కొట్టారన్నారు. ఏంజిల్ ట్యాక్స్న
దేశంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త న్యాయ చట్టాలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టాల్లో ఉన్న పలు నిబంధనలు, సెక్షన్లు ప్రజల ప్రాథమిక హకులకు విఘాతం కలిగించేలా, వ్యక�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారెంటీలు, నిరుద్యోగ సమస్యలు, రుణమాఫీ తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ అ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆశ కార్యకర్తలు డిమాండ్ చేశారు. నల్లగొండ, సూర్యాపేట కలెక్టరేట్ల ఎదుట సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో వారు ధర్నా నిర్వహించారు.
BRS Party | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. గుంపు మేస్త్రీ.. మూసీ ప్రక్షాళన కంటే ముందు.. నీ నోట�
హనుమకొండ బాలసముద్రం పరిధిలోని అంబేద్కర్నగర్లో గల డబుల్ బెడ్రూం ఇండ్ల తాళాలు పగులగొట్టి పేదలు అక్రమంగా ప్రవేశించారు. ఆదివారం వారు ఇండ్లను శుభ్రం చేసుకున్నారు. తమకు ఇండ్లు కేటాయించే వరకు ఇక్కడి నుంచి