ఒక పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా చేస్తామంటూ ‘పాంచ్ న్యాయ్ పత్'్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్�
ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్టు ఆరోపిస్తూ నమోదు చేసిన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు.
నేడు ఎమ్మెల్యేలు, నాయకులు కొందరు బీఆర్ఎస్ను వీడుతున్న క్రమంలో కొన్ని సోకాల్డ్ మీడియా సంస్థలు.. ‘ఇక బీఆర్ఎస్ పార్టీ పనైపోయింద’ని చంకలుగుద్దుకుంటూ పైశాచికానందాన్ని పొందుతున్నాయి.
Dasoju Sravan | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ చేర్చ
Group-2 | బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియాతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై గ్రూప్-2 అభ్యర్థి సింధు ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం �
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐవోసీ భవనంలోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగిన హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫొటో పక్కన ఉపము�
అక్రమ అరెస్టులతో నిరుద్యోగుల ఉద్యమా న్ని ఆపలేరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబి తా ఇంద్రారెడ్డి చెప్పా రు. రెండు లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి ఎందుకివ్వలేదో నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చే�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు దాటింది. అయినా జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండాల్సిన మంత్రి పదవి ఎవ్వరికీ ఇవ్వలేదు.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యమై నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
K Keshawa Rao | రాజ్యసభ సభ్యత్వానికి కే కేశవరావు గురువారం రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్కు రాజీనామా అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే.
MLA Bandla KrishnaMohan Reddy | గద్వాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నియోజకవర్గంలో జడ్పీ చైర్పర్సన్ సరిత అభిమానులు ఎమ్మెల్యేకు
మంత్రివర్గ విస్తరణకు అన్ని ఏర్పాట్లు చేసుకొని గురువారం ముహూ ర్తం కూడా పెట్టుకున్న పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.
బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను సొంత పార్టీ నేతలే అడుగడుగునా అడ్డుకుంటున్నారు. యాదయ్య కాంగ్రెస్లో చేరడాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మొద�