కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్టుగా.. నిన్నటిదాక కేసీఆర్ ప్రభుత్వాన్ని కుటుంబపాలన అని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇపుడు పూర్తిగా బరితెగించి రాష్ర్టాన్ని, రాష్ట్ర సంపదను కాంగ్రెస్ కు�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా జీవో-46 అభ్యర్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరు తూ జీవో-46
రాష్ట్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ‘స్వచ్ఛ్ బయో’ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యవహారాన్ని ఎలా సమర్థించుకోవాలో తెలియక నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నది. రాజకీయ హడావుడి తప్పితే గ్రామ పంచాయతీల్లో అభివృద్ధ్ధి పనులతోపాటు సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యం. రాష్ట్ర ప్రభ�
దేశ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై తమకు మాత్రమే స్పష్టమైన దృక్పథం ఉంటుందని, కొన్ని రాష్ర్టాలకే పరిమితమైన ప్రాంతీయ పక్షాలకు వాటిపై అవగాహన ఉండదని పదే పదే చెప్పుకొనే జాతీయపక్షాలు తమ అవకాశవాద వైఖరిని మరో�
కొండపోచమ్మ కాల్వ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు గత 26 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐఎంఎల్ మాస్లైన్(ప్రజాపంథా) ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. బోధన్, నందిపేట, కమ్మర్పల్లి మండల కే�
Niranjan Reddy | రాష్ట్రంలో రుణమాఫీ కానీ రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. లక్ష కానీ, లక్షన్నరలోపు కానీ బ్యాంకులో రుణం తీసుకొని ఉండి, మీకు రుణమాఫీ జరగకపోతే ఈ 8374852619 వాట్సప్ నంబర్కి మీ వివరాలు పంపాలని మాజ�
Niranjan Reddy | తెలంగాన రాష్ట్రం కోసం జరిగిన మలిదశ ఉద్యమానికి కేంద్ర బిందువు తెలంగాణ వ్యవసాయం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. వ్యవసాయానికి కావాల్సిన సాగునీరు, కరెంట�
KTR | బడీడు పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎంతో గొప్ప ఆలోచనతో తీసుకువచ్చిందే మధ్యాహ్న భోజన పథకం. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సైతం
KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటించాల్సిందేనని బీఆర్ఎస్ హ నుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. జాతీయ ఓబీసీ ప్రజా సంఘాల జేఏసీ ఆ ధ్వర్యంలో బీసీల హకుల కోసం హనుమకొండలోని ప్రెస్క్లబ్�
నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఆరు నెలల్లోనే పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ హామీగానే మిగిలిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో నిజాం షుగర్
సుమారు 30 వేల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు పదోన్నతులిచ్చిన సందర్భంగా, వారితో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటుచేసి, తమ ప్రభుత్వం సాధించిన ఘనకార్యాన్ని వివరించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో ఎవరికీ అ