ఈ ఏడాది చివర్లో జరిగే మహారాష్ట్ర ఎన్నికలకు పార్టీలు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నాయి. 288 స్థానాలున్న అసెంబ్లీకి అక్టోబర్లో ఎన్నికలు జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార�
అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఇచ్చిన హామీలను విస్మరించి పూటకో మాట మాట్లాడుతోందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఈ నెల 5న పదవీ విరమణ చేయనున
సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేయకుండానే వర్గీకరణ అమలు చేసే బాధ్యత తమదేనని, అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడటం సరికాదని మాల మహాసభ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెం
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభ ‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’ ఉన్నదని మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఎద్దేవా చేశారు. కేవలం బీఆర్ఎస్ నాయకులను తిట్టడానిక
‘ఇందిరమ్మ రాజ్యమంటే మహిళలను అగౌరవపర్చడమేనా.. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం..
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించడం లేదనే చందంగా మా రింది రైతుల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల ముందు సీఎం రేవంత్రెడ్డి రైతులకు రూ. రెండు లక్షల పంటరుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు.
రుణమాఫీపై ప్రభు త్వం రైతులను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నదని, ఒకే విడత రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు విడతల వారీగా చెల్లించడమంటే రైతులను వంచించడమేనని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగద�
Prahlad Joshi | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు హాని తలపెట్టేలా చక్రవ్యూహాన్ని నిర్మించిందని, ఆ చక్రవ్యూహాన్ని తాము ఛేదిస్తామని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర
అలవిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నది ప్రజా పాలన కాదని.. ప్రజలను వంచించే పాలన అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధ్వజమెత్తారు.
KTR | ముదిగొండ మారణహోమం కాంగ్రెస్ కర్కశ పాలనకు సాక్ష్యం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మారణహోమానికి నేటితో 17 ఏండ్లు పూర్తయ్యాయని ట్వీట్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండలో రై�
సాధారణ ప్రజలకు ఎన్నో ఆశలు చూపి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే, గృహజ్యోతి పథకం అర్హులకు అందేనా? అన్న అనుమానాలు అనేకం సామాన్య ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి.