మంత్రివర్గ విస్తరణకు అన్ని ఏర్పాట్లు చేసుకొని గురువారం ముహూ ర్తం కూడా పెట్టుకున్న పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం షాక్ ఇచ్చింది.
బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను సొంత పార్టీ నేతలే అడుగడుగునా అడ్డుకుంటున్నారు. యాదయ్య కాంగ్రెస్లో చేరడాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు మొద�
రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కేశవరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Telangana Cabinet | ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని వార్తలు షికారు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూడా మీడియాకు లీకులిచ్చారు. కానీ కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రా�
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. పర్దా రాజకీయాలను బంద్ పెట్టి పాలనపై దృష్టి ప�
కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్య భూకుంభకోణం వివాదంలో చిక్కుకొన్నారు. సిద్దరామయ్య, ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్ర రూ. 4000 కోట్ల భూకుంభకోణానికి పాల్పడ్డారని ఆ రాష్ట్ర బీజేపీ ఆరోపించింది.
మాజీ సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అప్పట్లో కేసీఆర్ అడిగినన్ని నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా నియోజకవర్గ
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్యన వివాదం ముదిరింది. రెండు వర్గాలుగా విడిపోయారు. వారి మధ్యన విభేదాలు తారస్థాయికి చేరాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఏడు మాసాలు గడిచినా పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్�
రాష్ట్రంలో నిరుద్యోగ యువత రణభేరి మోగించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన నిరుద్యోగుల ధర్నాలు, ఆందోళనలతో తెలంగాణ దద్దరిల్లింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాల�
ప్రభుత్వ కార్పొరేషన్ పదవుల నియామకం ఎటూ తేలడం లేదు. ఆశావాహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గతంలో పేర్లు ప్రకటించిన వారికి పదవులు ఉన్నాయో.. లేవో కూడా తెలియడం లేదు. సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్కు �
Manne Krishank | పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్ అంటూ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి క్రెడిట్ కోసం ఆరాట పడుతున్నారని ధ్వజమెత�
KTR | రాజకీయాల్లో హత్యాలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో పోయి ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో న
KTR | తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా తిరిగి కేసీఆర్ నాయకత్వంలో విజృంభిస్తాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా బీఆర్ఎస్ ప
KTR | పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నీవు మొగోడివి అయితే.. ఆ ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా...