ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై ఆ పార్టీ అధిష్ఠానం ఏర్పాటుచేసిన కురియన్ కమిటీ ఈ నెల 10 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీతో సమానంగా ఎనిమిది సీట్లు రావ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా రూ.4వేల జీవనభృతిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీడీ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్లో
విభజన సమస్యల పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది రాష్ర్టానికి ఏ మాత్రం మంచిది కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో గెలుపొందిన కొద్దిరోజులకే కాంగ్రెస్ పార్టీలో చేరిన శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తిచేయాలని బీఆర్ఎస్ పార్ట�
Satish Reddy | రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్(Y. Satish Reddy) ప్రభుత్వమో.. సర్కస్ కంపెనీనో అర్థం కావడం లేదని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి(Y. Satish Reddy) విమర్శించారు.
Telangana | వంచనకు మారు పేరైన కాంగ్రెస్ పార్టీ మరో దగాకు తెరలేపింది. నమ్మించి గొంతుకోయడంలో ముందుండే ఆ పార్టీ విద్యార్థి ఉద్యమ నేతలకు తన మార్క్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో మరోసారి రుచి చూపించింది. ఉద్యమంలో అగ్రభాగా�
BRS Corporators | పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నంబర్ 1లో ఉన్న భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతలను బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో వార�
‘ప్రస్తుతం ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలుచేస్తాం’ ఇది కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అభయహస్తం కింద ఇచ్చిన గ్యారెంటీ.
ఒక పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే ప్రజా ప్రతినిధులను అనర్హులుగా చేస్తామంటూ ‘పాంచ్ న్యాయ్ పత్'్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్�
ఇటీవలి లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేత అమిత్షా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కోడ్ ఉల్లంఘించినట్టు ఆరోపిస్తూ నమోదు చేసిన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు.
నేడు ఎమ్మెల్యేలు, నాయకులు కొందరు బీఆర్ఎస్ను వీడుతున్న క్రమంలో కొన్ని సోకాల్డ్ మీడియా సంస్థలు.. ‘ఇక బీఆర్ఎస్ పార్టీ పనైపోయింద’ని చంకలుగుద్దుకుంటూ పైశాచికానందాన్ని పొందుతున్నాయి.
Dasoju Sravan | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీ చేర్చ
Group-2 | బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియాతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై గ్రూప్-2 అభ్యర్థి సింధు ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందు మా నిరుద్యోగుల కోసం �