KTR | పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్న రేవ
Jeevan Reddy | కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) తన రాజీనామాపై వెనక్కి తగ్గినట్లు సమాచారం. సోమవారం జీవన్ రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy cm Batti), మంత్రి శ్రీధర్ బాబు ఏకాంత చర్చలు జరిప�
రైతుభరోసా ఎవరెవరికి ఇవ్వొద్దు? ఏ ఊళ్లో ఎంతమందికి కోతలెయ్యాలి? ఎవరెవరిని అనర్హులుగా ప్రకటించాలి? కొంతమంది రైతుల మీద ‘అనర్హులు’ అనే ముద్ర వేయడానికి ఎలాంటి నిబంధనలు రూపొందించాలి? రాష్ట్రంలో అధికారంలోకి వ�
అధికారంలో ఉన్నామని విర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.
MLC Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అలకబూనిన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై జీవన్
BRS Party | 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీని వీడి కాంగ్రెస్ల�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (MLC Jeevan Reddy) అలకబూనారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహంగా ఉన్నారు. ఆయన చేరికపై పార్టీ అధిష్ఠానం కనీసం తనకు సమాచారం ఇవ్వ�
రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన బొడ్డు శ్రీధర్రెడ్డి హత్య ఇంకా కొలిక్కి రాలేదు. ఘటన జరిగి నెల రోజులు గడిచినా నిందితుల ఆచూకీ మాత్రం లభించలేదు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్కు చెందిన సంజయ్ కుమార్ను ఆదివారం సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు.
‘మందిది మంగళవారం.. మనది సోమవారం’ ఈ సామెత కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇతర పార్టీలో చేరితే గగ్గోలు పెడుతున్న ఆ పార్టీ పెద్దలు, మరికొన్ని రాష్ర్టాల్లో మాత్రం ఇతర పార్టీల ఎమ్�
Palla Rajeshwar Reddy | పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తున్నదని బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. వేధింపుల్లో భాగంగా ఆరు నెలల్లోనే నాలుగైదు కేసులు నమోదుచేశారన
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఏ సంఖ్యను చూసుకొని బెదిరిస్తున్నాయో అదే సంఖ్యను పెంచుకొనేందుకు తాము ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పులిలా ఉన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పిల్లిలా మారిపోయారు. అలా ఎందుకయ్యారని ఆయనను మీడియా ప్రశ్నించగా.. ‘2021లో రాహుల్గాంధీ నా నుంచి మాట తీసుకున్నారు.