Manne Krishank | రాష్ట్రంలో కాంగ్రెస్ ఆరు నెలల పాలన తుగ్లక్ను తలపిస్తున్నది అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తమ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ నిర్దేశానుసారం ఆ పార్టీ పని చేసిందా? అనే విషయాన్ని లోతుగా విశ్లేషిస్తే.. మెజారిటీ తెలంగాణవాదులు చేయలేదనే అభిప్రాయాన్ని వ్యక�
నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఎన్నికలకు మరో ఏడు నెలలే గడువున్నా చైర్మన్ కుర్చీని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కొన్�
వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో పరాజయం పాలవడం కాంగ్రెస్ పార్టీకి ఆనవాయితీగా మారింది. ఇతర పార్టీలతో అధికారం పంచుకోకుండా చివరిసారిగా పూర్తి పదవీకాలం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడిపినది 1991-96 మధ్యకాలంలో.
జాజిరెడ్డిగూడెం, వంగమర్తి ఏటి నుంచి అనుమతులు లేకుండా లారీల కొద్దీ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. పట్టపగలే పెద్ద సంఖ్యలో జేసీబీలతో వాగు పరిసరాల్లో పెద్దఎత్తున ఇసుక డంపులు ఏర్పాటు చేసి లారీలను లైన్లో పె�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సరిగ్గా ఆరు నెలలు పూర్తయ్యింది. డిసెంబర్ 7న కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో హామీల అమలు అన్నది ఒకడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది.
RSP | కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బీసీ డి�
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి డిసెంబర్ 9 నుంచి తెలంగాణ తల్లి ఉత్సవాల పేరిట కొత్త డ్రామాలకు తెరలేపారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. 100 రోజుల కాంగ్ర�
Revanth Reddy | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఫోన్ చేశారు. ఏపీలో అఖండ విజయం సాధించిన చంద్రబాబుకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒకలెక్క.. గా రాష్ట్రంలో పాలన సాగనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. అయితే, అధికారంలోకి రాగానే ట్రై పోలీస్ �