ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఒకలెక్క.. గా రాష్ట్రంలో పాలన సాగనున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చింది. అయితే, అధికారంలోకి రాగానే ట్రై పోలీస్ �
ఆరు నెలల్లోనే జిల్లాలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం పూర్తిగా తగ్గింది. ఆరు గ్యారెంటీలతోపాటు రుణమాఫీ, రైతుభరోసా, పింఛన్లు పెంచుత�
రాష్ట్రంలో నిరుపేదల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు.
BJP | ‘అబ్కీ బార్ చార్సౌ పార్' నినాదం ఫలించలేదు. రామమందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువుపట్టు లాంటి హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై బాజిరెడ్డి గోవర్ధన్ స్పందించారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్కు గెలుపోటములు సర్వసాధారణమని కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని సూచించారు. గడిచిన
‘నేను ఈ జిల్లా బిడ్డను.. నన్ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేసింది.. బీజేపీ, బీఆర్ఎస్ను తొక్కి పార్లమెంట్కు వెళ్తాం..’ అంటూ శపథం చేసిన సీఎంకు పాలమూరు ప్రజలు షాక్ ఇచ్చారు. అభ్యర్థుల గెలుపు కోసం స్వయ�
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి 4,67,847 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఖమ్మం లోక్సభ స్థానానికి మే 13న ఎన్నికలు జరిగిన విషయం విదితమే. ఖమ్మం రూర�
పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హవాతో 400పైగా సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్న వారికి దేశ ప్రజలు గట్టి గుణపాఠాన్ని నేర్పించారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ప్రతి
2019 లోక్సభ ఎన్నికల మాదిరిగానే ఈ సారి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలనూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నల్లగొండలో కుందూరు రఘువీర్రెడ్డి, భువనగిరిలో చామల కిరణ్కుమార్రెడ్
Banaskantha | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ బోణీ చేసింది. బనస్కాంత లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జెనిబెన్ ఠాకూర్ తన సమీప బీజేపీ ప్రత్యర్థి రేఖా చౌదరిని ఓడించారు.
PM Modi | ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ వరుసగా మూడోసారి విజయం సాధించారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రధాని వారణాసి లోక్సభ స్థానం నుంచే గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రధాని 1,52,513 ఓ�
Lok Sabha Polls: ఎన్డీఏ మూడవ సారి అధికారాన్ని చేపట్టబోతున్నది. 18వ లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి .. మ్యాజిక్ మార్క్ను దాటేసింది. బీజేపీ నేతృత్వంలోని ఆ కూటమి తాజా సమాచారం ప్రకారం 296 స్థానాల్లో లీడింగ్లో ఉ�
అధికార కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల ఫలితాల టెన్షన్ పట్టుకున్నది. ఫలితాలు ఏ విధంగా ఉంటాయోనని, ఆ ప్రభావం పార్టీపై, ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతాయోనని కీలక నేతలంతా ఆందోళనతో ఉన్నట్టు తెలిసింద�
కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను విస్మరించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఇంత తక్కువ కా లంలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకు న్న ఘనత కాంగ్రెస్ సర్కారుకే దక్కిందని మండిపడ్డారు.