Farmers | కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటు ఇస్తాననడం సరైంది కాదు. ఎవుసం చేసేందుకు ఎన్నో కష్టాలు పడ్డం. పురుగనక, పుట్రనక రాత్రిపూట వచ్చి బాయిల కాడ పండుకునేది. ఎప్పుడు కరంటు వత్తదో, �
ఉచిత విద్యుత్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పల్లెలు తిరగబడుతున్నాయి. కాంగెస్ పాలనలో అన్నదాతను గోస పెట్టి, ఇప్పుడు నోటికాడి బుక్కను ఎత్తగొట్టేలా కుట్రలు చేయడంపై మండిపడుతున్నాయి. రేవంత్గానీ, ఆ పార్టీ నా�
‘వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటలు చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. సమైక్యపాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సా�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతు లోకం భగ్గుమంటున్నది. బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నిరసనలతో హోరెత్తింది. కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
Minister Indrakaran Reddy | రైతులు, వ్యవసాయం అంటే గిట్టని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరం లేదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) పేర్కొన్నారు.
Revanth reddy | రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలు అని వ్యాఖ్యానించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర నిరసనలకు దారి తీస్తున్నది. దీనిపై కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండ�
తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ చీకటి రాజ్యం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం చేసి రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్కు కండ్లు మండుతున్నాయి. రైతులు బాగుపడుత
కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం బట్టబయలైంది. ఖండాంతరాలు దాటి హస్తం పార్టీ తీరు రైతులకు ప్రస్ఫుటమైంది. అమెరికాలో తానా సభలకు హాజరయ్యేందుకు వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రవాసులతో మాట్లాడుత�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు, బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న 24 గంట
నిరంతర ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉమ్మడి రాష్ట్రంలోని కరంటు కష్టాలు, అర్ధరాత్రి పాముకాటు చావులను దాటుకుని వచ్చిన రైతాంగం ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంటే కాంగ్రెస్ పార్టీకి కడుపు మండుతున్న�
Anil Kurmachalam | తెలంగాణ రైతులకి 24 గంటల ఉచిత కరెంటు దండగని రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని ఎఫ్దీసీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం �
Mallikarjun Kharge | కేంద్రంలో అధికార బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై బీజేపీని ఓడించాలని కంకణం కట్టుకున్నాయి. ఈ క్రమంల�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం మేకగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడావత్ రాజు, పాత్లా�