Minister Gangula | ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోమని, వెనుకబడిన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక సమానత్వం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్�
BSP Chief Mayawati: బీజేపీ కానీ, విపక్ష పార్టీలు కానీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి తెలిపారు. మళ్లీ అధికారాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు ఆమె ఆరోపించా
కాంగ్రెస్ నాయకులు రైతులను వంచించేలా పూటకో మాట మాట్లాడుతున్నారని, వాళ్లను నమ్మితే మళ్లీ కష్టాలు పడాల్సిందేనని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. మూడు పంటలకు ఉచితంగా కరెంట్, నీళ్లిచ్చే
కాంగ్రెస్ పార్టీని రైతులు ఛీ కొడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి హెచ్చరించారు. ఉచిత విద్యుత్పై టీ పీసీసీ అధ్యక్షుడు
రంగారెడ్డిజిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అల్లకల్లోలంగా తయారైంది. రోజురోజుకూ ఆ పార్టీ నాయకత్వంపై నమ్మకంలేక కేడర్ చేజారిపోతున్నది. ఎన్నో ఏండ్లుగా పార్టీలో ఉంటూ.. పార్టీ కోసం పనిచేస్తున్నవారికి ప�
వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్ రైతువేదికలో మంగళవారం న�
ఉచిత కరెంటుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డి తక్షణమే రైతులకు క్షమాపణ చెప్పాలని.. లేకుంటే రాజకీయ సమాధి తప్పదని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెచ్చరించారు. అచ్చంపేట మండలం పుల్జా�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి వ్యవసాయంపై, రైతాంగ సమస్యలపై అవగాహన లేదని.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు.
సీఎం కేసీఆర్ పాలన చూసి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కేసారం గ్రామ బీజేపీ నాయ
Opposition 3rd meeting | అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే రెండు దఫాల సమావేశాలు ముగించుకుని, మూడో దఫా సమావేశం కావాలని నిర్ణయించుకున్నాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో మూ�
కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నేత, కేరళ (Kerala) మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ (Oommen Chandy) కన్నుమూశారు. 79 ఏండ్ల ఊమెన్ చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్తో (Cancer) బాధపడుతున్నారు.
వ్యవసాయానికి ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ మనసులో ఉన్న మాటనే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బయటపెట్టాడని, కాంగ్రెస్ను నమ్మితే మోసపోతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఇస్తామని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Minister Errabelli | కప్పుడు కరెంటు కష్టాలకు కారణమే కాంగ్రెస్. అసమర్థ, దుష్ట పాలన వల్ల రైతులు అరిగోస పడ్డారు. అందుకే ఆ పార్టీకి ప్రజలు చరమగీతం పాడారు. అయినా బుద్ధిరాలేదు. రేవంత్ రెడ్డి సిగ్గులేకుండ�
Mahabubnagar | మహబూబ్నగర్ రూరల్ మండలంలో ఓబులాయపల్లిలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతు సభ నిర్వహించారు. ఈ రైతు వేదిక సాక్షిగా ఓ వృద్ధురాలు రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగింది. 3 గంటల కరెంటంటే �