కాంగ్రెస్ పార్టీ మాదిరిగా అలవికా నీ హామీలు ఇచ్చి, ప్రజలను వంచించబోమని సీఎం కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. తమ అమ్ములపొదిలో మరి న్ని అస్ర్తాలు ఉన్నాయని చెప్పారు. ఆదివా రం అసెంబ్లీ సమావేశాల చివరిరోజు �
ప్రజాసంక్షేమాన్ని తప్పుపడుతూ, ప్రభుత్వాధినేతపై అమానవీయ వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ దుర్నీతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. గతం నుంచి వర్తమానం వరకు కాంగ్రెస్ నేతలు ఈ ప్రాం
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక పవిత్రమైన యజ్ఞంలా పరిపాలన చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
హరితహారం కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తొమ్మిదేండ్లలో 7.07 శాతం గ్రీన్ కవర్ పెంచినట్టు తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడు తూ.. ‘మాట్లాడితే ఇంగీత �
కాంగ్రెస్కు ప్రజలే పిండం పెడతారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘అష్టకష్టాలుపడి తెలంగాణ సాధించుకొచ్చి సుస్థిర ఆర్థిక ప్రగతితో తలసరి ఆదాయం, విద్యుత్తు సౌకర్యం పెంచి
CM KCR | సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి.. అష్టకష్టాలు పడి తెలంగాణ సాధించుకువచ్చి యజ్ఞంలో ముందుకు తీసుకుపోతూ ఉంటే.. కేసీఆర్కు పిండం పెడతామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు.
TS Assembly | చంద్రబాబు పాలనలో పత్రిపక్షంలో ఉన్న సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ మౌన ప్రేక్షకపాత్ర వహించిందని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగో రోజు తెలంగాణ ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకా
TS Assembly | ఉన్న తెలంగాణన ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ శాసనసభలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగ
KTR | హైదరాబాద్ : రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఢిల్లీ వదిలిన బాణాలు.. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ బ్రహ్మాస్త్రం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | హైదరాబాద్ : శాసనసభలో కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కంటెంట్ లేని కాంగ్�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టేలా హామీల వర్షం కురిపింది. నిధులు లభ్యతపై అవగాహన, ముందస్తు ఆలోచన లేకుండా ఇచ్చిన ఆ హామీలను అమలు చేయకుంటే.. ప్రజల్లో ఆగ్రహావేశాల
ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని సాధ్యంకాని వ్యాఖ్యలు, ప్రకటనలు చేస్తున్నది. గతంలో ఏ వర్గాలపై అయితే రాజకీయ ఆధిపత్యం చెలాయించిందో, ఏ వర్గాల రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడిందో, ఆ వర్గాలకు న్యాయం చేస్తామని �
Uttam Kumar Reddy | కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్న ఒక నాయకుడు తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీలో తన స్థానాన్ని దిగజార్చేందుకు, ప్రజల్లో తన ప్రతిష్ట
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాయకత్వంలోని కర్ణాటక కాంగ్రెస్ సర్కారు అధికారాన్ని చేపట్టి 75 రోజులైనా పూర్తికాలేదు. అప్పుడే ప్రభుత్వంలో అస్థిరత మొదలైంది. సొంతపార్టీ ఎమ్మెల్యేల నుంచే అవినీతి ఆరోపణలు వెలువడట�