పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడిగితే ఆ పార్టీని బొంద పెట్టాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అ న్నారు. పామాపురం గ్రామంలోని భక్తాంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మాట్లాడుతూ తొమ్మి�
T Congress List | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను ప్రకటించింది. పటాన్ చెరు నుంచి తొలుత ప్రకటించిన నీలం మధు స్థానంలో కట్టా శ్రీనివాస్ గౌడ్ కు టికెట్ కేటాయిం�
Minister Sathyavathi | రాష్ట్రంలో ఉన్న ఎస్టీలను ముందు నుంచి కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తూ వస్తున్నాయని, ఈ ఎన్నికల్లో వీరికి బుద్ధి చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) పిలుపునిచ్చారు. గురువా
Minister Sathyavathi Rathod | కాంగ్రెస్ పార్టీ(Congress) రాష్ట్ర పార్టీనా.. జాతీయ పార్టీనా అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) ప్రశ్నించారు. గురువారం భూపాలపల్లి అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ �
అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మె�
ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ము�
బొగ్గు బ్లాకుల వేలం పాలసీకి తిలోదకాలిచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దానిని అదానీకి అనుకూలంగా మార్చి వారికి లాభదాయకమైన బొగ్గు క్షేత్రాలను అప్పనంగా అప్పగించిందని కాంగ్రెస్ ఆరోపించింది.
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసం�
CM KCR | కాంగ్రెస్ నాయకులు అమ్మ.. బొమ్మ పేరు చెప్పి దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర�
CM KCR | గతంలో వ్యవసాయం చేసుకునే కుటుంబాలకు, ఆ రైతులకు ఎవ్వరూ పిల్లను ఇవ్వకపోయేటోళ్లు అని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారా..? భూమి
ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు కనీసం తాగునీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు.. ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చంద్రాగార్డెన�
తనకు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత ఉత్సాహంతో అభివృద్ధి పథంలోకి తీసుకపోతానని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు.
రూ.వెయ్యి కోట్లతో సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పాలకులు చేయలేని