దళితులను, గిరిజనులను దశాబ్దాలుగా అణగదొక్కిన కాంగ్రెస్ పార్టీ మరోమారు వారిని దగా చేసేందుకు సిద్ధమైంది. ప్రతి ఎన్నికకు ఒక నీతి.. రాష్ర్టానికో నీతి అనే కాంగ్రెస్ మార్కు కుటిల విధానాన్ని మరోమారు చాటుకుంద�
సీఎం కేసీఆర్ సహకారంతో పదేండ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను ప్రజల ద్వారా తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టినట్లు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్�
అమలు సాధ్యం కాని హామీలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేవేళ్లకు వచ్చారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ మండిపడ్డారు. కాంగ్రెస్
CM KCR | రైతులకు మేలు చేసే ధరణని తీసేయాలన్న కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భూమి యాజమాన్యం హక్కులు మీ బొటనవేలితోనే మారుతాయి తప్ప.. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్
బీజేపీకి చెందిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి కోరారు. ‘మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను.. మీరు కారుకు ఓటు వేసినా నే�
CM KCR | గత ఎన్నికల్లో పట్టిన గతే కాంగ్రెస్కు ఇప్పుడు కూడా పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఆ పార్టీ గురించి ప్రజలకు బాగ
కాంగ్రెస్ పార్టీకి అధికార యావ అయితే, బీజేపీది విద్వేష తోవ అని.. ఆ రెండు పార్టీలకు ప్రజల బాగు పట్టదని ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ది మాత్రం వికాస నావ అని తెలిపారు.
ముస్లిం మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు కృషి చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జహీరాబ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడి పని చెప్తాం. రెడ్ డైరీ రాస్తున్నాం, అందులో అందరి జాతకాలుంటాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని, సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మెదక్ ఎంపీ, సిద్దిపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
మొయినాబాద్ మండల పరిధదిలోని తోలుకట్టా గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, సర్పంచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో బీఆర్ఎస్ పార్
Revanth Reddy | మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలను ఆయా జిల్లాల పోలీసు అధికారుల అస�
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్రస్థాయికి చేరుకుంది. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్, బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన కంది శ్రీనివాస్రెడ్డిల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాలు స