Minister Indrakaran Reddy | తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసిన తెలంగాణ ప్రజలు వ�
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటం ఫలితాలు ఇస్తున్నది. మహిళా రిజర్వేషన్లు గురించి దేశంలోని ముఖ్యమైన రాజకీయ పార్టీలను ఆలోచింపజేస్తున్నది.
ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సైతం నమ్మే పరిస్థితి లేదని, రోజు రోజుకు ఆయన ప్రజల్లో అప్రతిష్ట పాలు అవుతున్న పరిస్థితుల్లో ఫ్రస్టేషన్తో తనపై ఆరోపణలు చేస్తున్నట్లు కోదాడ ఎమ్మెల�
రాష్ట్రంలో ఆదరణ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల చేరికలు అంటూ ఎంత హడావుడి చేసినా పెద్దగా ప్రభావం చూపడం లేదు.
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది 20 సంవత్సరాలు దాటిందని, ఇంకా లోక్సభ ఆమోదం పొందాల్సి ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా, రాహుల్ ఎందుకు మాట్లా
మానుకోట కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు రచ్చకెకాయి. మహబూ బాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న మురళీనాయక్, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో వర్గపోరు భగ్గుమన్నది. ఈ నెల 17న హైదరాబాద్లో జరగనున్న కాంగ్రెస్ విజయభేరి నేపథ్యం లో సమ�
బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం నీరాజనం పలుకుతున్నారు. ఎనలేని అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ వెంటే ఉంటామంటూ తీర్మానాలు చేస్తున్నారు. బుధవారం బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామ దేవారం సాయిరెడ్డి డబుల్ బె�
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు దేశంలోని కీలక అంశాలపై మీ వైఖరి ఏమిటని గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సూటిగా ప్రశ్నించారు. దేశంలోని ముఖ్యమైన అంశాలపై ఏ వైఖరి లేని ఏకైక ప�
MLC Kavitha | తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ స్పీడ్ను కాంగ్రెస్ నాయకులు అందుకోలేకపోతున్నారని, ఆ �
Congress | అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో గందరగోళ పరిస్థితులు పెరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో ఆ పార్టీ ఇటీవల చేపట్టిన దరఖాస్
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శామీర్పేట మండలం బొమ్మరాశిపేట గ్రామంలో చేపట్టిన ఇ
పొద్దున లేచింది మొదలు రాత్రి దాకా కాంగ్రెస్ నాయకులు ‘గద్దెనెక్కేది మేమే.. పాలించేది మేమే’ అని ఊదరగొడుతున్నారు. నిజంగానే ఆ పార్టీకి తెలంగాణలో అంత బలముందా అంటే.. అంతా ఉత్త ముచ్చటే. ఊపర్ షేర్వానీ అందర్ పర�
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో విపక్షాల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని, దీంతో పార్టీలోకి రోజురోజుకూ వలసలు పెరుగిపోతున్నాయని నర్
భారతదేశ రాజకీయ చరిత్రలో వాగ్దానాల వదరుబోతుగా, వెన్నుపోటులో ఆంబోతుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న పేటెంట్ హక్కులు ప్రాచీనమైనవే. ప్రణాళికలు, డిక్లరేషన్ల రచనకు వారి వార్ రూమ్లో మేధో రోదన జరుగుతూనే ఉంటుంది