దేశ సమస్యల పట్ల పట్టింపు, ప్రజల ఆకాంక్షలపై లోతైన చూపు కొరవడటమే కాదు, పీసీసీలను పైరవీకారులకు అప్పగించి, పగటికలలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉయ్యాలలూగుతున్నది. కాంగ్రెస్ను విశ్వషించలేదనే పగతో, తెలంగాణ ప్రజలప�
Minister Koppula | ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఓటేస్తే చీకటి రోజులే వస్తాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) �
ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మభ్యపెట్టే హామీలతో వస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గంలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నా�
రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాల అడ్రస్ గల్లంతు కానున్నదని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. మండలంలోని పండితాపురం, కొత్తలింగాల, రుక్కితండా, బర్లగూడెం, పొన్నేకల్, గరిడేప
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ(76) శనివారం సాయంత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రికి తరలించారు.
MLC Kavitha | కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేస్తున్న హస్తం పార్టీపై ఆమె నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డు
నిన్నమొన్నటి పిల్లలకు బహుశా ఈ పేరు కొంత కొత్తగా అనిపించొచ్చు కానీ తెలంగాణ యవనిక మీద తొమ్మిదిన్నర దశాబ్దాల పాటు ఎగిరిన ఉద్యమ జెండా డాక్టర్ బోయినపల్లి వెంకటరామారావు. భారత స్వాతంత్రోద్యమం మొదలుకుని మలిద
పీసీసీ అధ్యక్షుడు రేవంత్కు, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి మధ్య అగాధం ఏర్పడిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన వైరుధ్య సంఘటనల�
రాష్ట్రంలో అర్చకులకు ధూప దీప నైవేద్య పథకంతో గౌరవ భృతిని రూ.6వేల నుంచి రూ.10వేలకు పెంచుతానని పెంచారని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం సీఎం కేసీఆర్ నైజమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్లాక్మెయిలర్, ఓ బ్రోకర్ అని, అతని మాటలు నమ్మి మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండల కేంద్రంలో అకాల వర్షంతో పంట నష్టపోయిన 1,953 �
తెలంగాణను 1948లో భారత్లో విలీనం చేయడమే మోసం ద్వారా జరిగింది. నిజామునే పరిపాలకుడిగా ఉంచుతామని కేఎం మున్షీ ద్వారా కబురు పెట్టిన నెహ్రూ, నిజాం సంతకం చేసి విలీనం ప్రకటించగానే సైనిక చర్యతో తెలంగాణను స్వాధీనం �
Minister Koppula | అధికార దాహంతో ఇస్తున్న ఎన్నికల హామీలపై కాంగ్రెస్ను దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర సంక్షేమ శాఖ కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula ) అన్నారు.
KTR | ఈ నెల 26వ తేదీన చేవేళ్ల వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అది డిక్లరేషన్ స