రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, దేశ్ కీ నేత కల్వకుంట్ల చంద్రశేకర్రావు రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు మద్దతుగానే బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నట్లు తుంగుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సాక్షిగా.. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీలో వర్గపోరు మరోసారి భగ్గుమన్నది. దీంతో సోమవారం జిల్లా కేంద్రంలోని విద్యుత్తు తరంగిణి ఫంక్షన్ హాల్లో జిల
KTR | రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ రాబందులకు ఎప్పుడైనా వచ్చిందా..? అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. పది సార్లు ఓట్లేస్తే.. 50 ఏండ్లు కాంగ్రెస్ ఏలింది. కరెంట్ ఎప్పుడన్న సక్కగ ఇచ్చి�
సమగ్ర అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఇదే సమయంలో బీజేపీ ప్రజల మధ్య మతాలపేరుతో చిచ్చు పెడుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
Minister KTR | ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అని, బీజేపీ అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీ అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ-పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. 75 సంవత్�
Lok Sabha | కాంగ్రెస్ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలంటూ విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. దాంతో సభలో గందరగోళం నెలకొంది. రెండు సార్లు సభను వాయిదా వేసినా విపక్ష సభ్యు
Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్గాంధీ శుక్రవారం మధ్యాహ్నం 3:00 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
తెలంగాణ కోసం పదవులను త్యాగం చేసి, పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ కోసం టీఆర్ఎస్ పార్టీనే పెట్టి పద్నాలుగేండ్లు పోరాటం చేసి, చావు నోట్లో తలపెట్టిన వ్యక్తి తెలంగాణ వాదా? తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్�
‘కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల కుంభమేళా’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పండ్లు తో�
KTR | రాష్ట్రంలో అధికారపక్షంలో అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గల్లీలో బాసులు ఉంటే
KTR | గత యాభై ఏండ్లలో తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా మోసం చేసేందుకు యత్నిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నిక�
పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అటకెక్కాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.
MLC Kavitha | కాంగ్రెస్ వైఫల్యాలే భారత్ రాష్ట్ర సమితి విజయానికి సోపానాలు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రజల దీవెనలతో కేసీఆర్ తప్పకుండా హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని ఆమె వి�