లంబాడాలను ఎస్జీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో చర్చలు జరిపి తమను అవమానించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుపై శనివారం ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ ఇ�
Karnataka CM | కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇంటి ముందు గురువారం మధ్యాహ్నం ఓ నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. సిద్ధరామయ్య తన ఇంటి నుంచి బయలుదేరుతుండగా పొరుగింట్లో ఉండే నరోత్తమ్ అ
సెల్ఫీ విత్ తెలంగాణ ద్రోహులం’ అనే పేరుతో కాంగ్రెస్ నేతలు సెల్ఫీలు దిగాలని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ సూచించారు.
వ్యవసాయానికి మూడు గంటలే కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లెల్లోకి వస్తే తరిమికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి
ప్రజల్లో బీఆర్ఎస్కు, కేసీఆర్కు మంచి ఆదరణ ఉండడంతో కుంభం అనిల్కుమార్ రెడ్డి గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఓ వైపు అభివృద్ధి, మ రో వైపు సంక్షేమ పథకాలతో దేశంలోనే నంబర్గా దూసుకెళ్తుండడంత�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయ్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేక�
కరెంట్ ఇవ్వకుండా నాడు రైతులను ఇబ్బంది పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదే అని.. మళ్లీ అధికారంలోకి వస్తే కోతలు తప్పవని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంత
Minister Jagdish Reddy | కాంగ్రెస్ పార్టీ అంటేనే కోతలు, వాతలు. వారుపాలించే ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా రైతులకి నాణ్యమైన 24 గంటలు కరెంటు అందించిన దాఖలానే లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్నగర్ మండలం శ�
‘కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత ఆలోచనలపై రైతాంగం భగ్గుమంది. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు ఎట్ల సరిపోతదో రైతుల మధ్యకొచ్చి చెప్పాలి. నోటికొచ్చినట్లు అవగాహన లేకుండా ఎట్లవడితే అట్ల మాట్లాడితే కుదరదు. బహిరంగ
కరెంట్పై రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ను తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పెద్దవంగర పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో బుధవారం సమీక్
Minister Mallareddy | ఉచిత విద్యుత్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తుడిచిపెట్టుకపోవడం ఖాయమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల�
Minister Koppula | కాంగ్రెస్ పార్టీకి పొరపాటున ఓట్లేస్తే మళ్లీ చీకటి రోజులే. ఇంత మంచి కరెంటు వట్టిగనే రాలేదని దాని వెనుక సీఎం కేసీఆర్ పడ్డ కష్టం ఎంతో ఉందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వార్ అన్నారు. రైతులకు ఉచి�
Minister Talasani | రాజకీయాల్లో విమర్శలు సహజం. విషయ పరంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషణలకు దిగడం మంచి పద్ధతి కాదని మంత్రి తలసాని అన్నారు. కాంగ్రెస్ పార్�
Srinivas Goud | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా, కించపరిచే విధంగా ఆరోపణలు చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. బీసీ నాయక