ఐదు దశాబ్దాల పాలనలో వ్యవసాయాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసి, రైతులను గోసపెట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికీ అదే పనిచేస్తున్నదని మున్సిపల్ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత�
కరెంటు ఫైల్స్పై చర్చకు బీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, మాజీ, తాజా బాస్ అని చెప్పుకొంటున్న చంద్రబాబు, వైఎస్ పాలనలో జరిగిన ఒప్పందాల ఫైల్స్పై బహిరంగ చర్చకు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి రెడీనా? అ
ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా... మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించుకో రైతన్నా... అని వినూత్న రీతిలో ముద్రించిన పోస్టర్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ
KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతు వేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చార�
రైతు సంక్షేమం విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. వ్యవసాయానికి మూడు గంటల కరంటు సరిపోతుందని చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రైతుల్లో ఆగ్రహం �
కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్యర్థుల జాబితాను పార్టీ రాష్ట్ర ఇంచార్జి మానిక్రావు థాక్రే తన ప్రెస్మీట్లో వెల్లడించారు. ఆ జాబితాలో పేరు లేనివారంతా తాజాగా ఓ గ్రూపు కట్టినట్టు తెలిసింది. థాక్రే కొందరికి �
Revanth Reddy | ‘పోలవరం కట్టేది మనమే.. అమరావతి నిర్మించేది మనమే’.. ఇవీ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అమెరికాలో జరిగిన తానా సభలో మాట్లాడిన మాటలు. మరి ఈ మనం అంటే ఎవరు? ఏపీలో ఓ వర్గమా? లేక ఓ కులమా? లేక ఓ పార్టీనా? అక్కడ కాంగ�
వ్యవసాయానికి 8గంటల కరెంటు ఇస్తే సరిపోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నది. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా మూడో రోజూ �
ఏదిపడితే అది మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. రైతుల పట్ల, రైతు ప్రయోజనాల పట్ల, రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ వారికున్న అవగాహన ఏపాటిదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలను
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేయడంలో రాజకీయ పట్టింపులు లేకుండా పోడు సాగుచేసుకుంటున్న రైతులందరికీ అందజేస్తోంది. ములుగు మండలం జగ్గన్నపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ము�
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ఒప్పంద ఉద్యోగులందరూ సమ్మెకు దిగారు. దీంతో భూపేష్ బఘేల్ సర్కారు ఆరోగ్య శాఖ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది. అయినా తా
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవగాహన లేని వ్యాఖ్యలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం మండిపడింది. ఆ కరెంటుతో పొలం మడులకు నీరెలా పారిస్తాం.. పంటలెలా పండిస్తామంటూ
కాంగ్రెస్ వస్తే రైతులకు మళ్లీ చీకటి రోజులు తప్పవని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అధికారంలోకి రాకముందే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బుద్ధి బయటపడిందని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల �