కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంటదో దేశ ప్రజలకు దశాబ్దాలుగా బాగా తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో తాగునీరు లేదు. సాగునీరు లేదు. కరెంటుకు ఎప్పుడూ కటకటే. పైరవీలు, పైసలు సంపాదించుడే తప్ప.. ప్రజా సమస్యల పరిష�
Revanth Reddy | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. నాగర్కర్నూల్ జిల్లాలో నాగం జనార్దన్రెడ్డికి, కొల్లాపూర్ నియోజకవర్గంలో జగదీశ్వరరావుకు, వనపర్తి నియోజకవర�
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకినట్టు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేని రాష్ట్ర విపక్షాలు అధికారం గురించి పగటి కలలు కంటుండటం మనం చూస్తున్నాం. కప్పల తక్కెడ లాంటి కాంగ్రెస్ పార్టీకి అంతర్గత కుమ్ములాటలు �
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని, ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. విశ్వనాథపురం గ్రామానికి చెందిన భూక్యా వెంకన్న, గుగులోత్ కమల్తోపాటు పలువురు
గడిచిన 40 ఏండ్లుగా ఈ దేశ రాజకీయాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కేవ లం రెండు పార్టీల చుట్టు తిరుగుతున్నాయి. ప్రజలు ఆ రెండు పార్టీల పట్ల విసిగిపోయినప్పటికీ మరో అవకాశం లేక ఒకరిని మార్చి మరొకరికి అధికారం ఇస్తూ నష�
ప్రజలకు ఏదైనా చేయాలంటే వారి ఆకాంక్షలను పసిగట్టి వారి ఉన్నతికి కృషి చేయ గలగాలి. కానీ ఏదీ చేయకుండా, అధికార దాహంతో కేసీఆర్ మీద విద్వేషాన్ని నింపుకుంటే.. అటువంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారు.
Rajeev Sagar | హైదరాబాద్ : టూరిస్టుల మాదిరి తెలంగాణకు రావడం.. అబద్దపు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కాలని చూడడం తరువాత ప
Opposition meeting | దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశంపై కాంగ్రెస్ పార్టీ (Congress party) క్లారిటీ ఇచ్చింది. తొలి సమావేశం ఇచ్చిన జోష్తో ఈ నెల 17, 18 తేదీల్లో ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశం నిర్వహించనున్నట్లు
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభ అట్టర్ ఫ్లాఫ్ అని ఎమ్మెల్సీ తాతా మధు (MLC Tata Madhu) అన్నారు. అది జనగర్జన కాదని.. నాయకుల గర్జన అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఏం చెస్తారో చెప్పలేక ముఖ్యమంత్రి �
కాంగ్రెస్ మోకాళ్ల యాత్ర చేపట్టినా రాష్ట్రంలో అధికారంలోకి రాదని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కే వాసుదేవరెడ్డి పేర్కొన్నారు. అచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్న ఆ పార్టీని ప్రజలు నమ్�
Khammam | ఖమ్మం : కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జనగర్జన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదని ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభకు వెళ్తున్న వారితో పాటు వ�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పగటి కలలు కంటున్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కొడంగల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో బీఆర్ఎస్ శని పోయిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి శకుని పాత్రలు, వెన్నుపోటు పొడిచే�