PhonePe : మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ పోస్టర్ల ప్రచారం చేపట్టింది. ఫోన్ పే క్యూఆర్ కోడ్ పై శివరాజ్ బొమ
Jaggareddy | కాంగ్రెస్ పార్టీలో నేతలపై దుష్ప్రచారాలు చేసే దారిద్య్రం దాపురించిందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ స్ట్రాటజీ మీటింగ్కు హాజరయ్యే ముందు ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగ�
పాట్నా సమావేశాన్ని తొలిమెట్టు చేసుకుంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో తిరిగి అధికారానికి రావాలని తహతహలాడుతున్న కాంగ్రెస్, అదే ప్రజాస్వామ్యాన్ని బాహాటంగా గొంతు నులుముతున్న మోదీ ప్రభుత్వపు ఢిల్లీ ఆ�
కరువు దృశ్యాల చిత్రీకరణకు, పేదరికానికి సెట్టింగ్ అవసరం లేకుండా సహజంగా చిత్రీకరించవచ్చు అన్నట్టుగా ఉండేది తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం. ఎట్లుండె తెలంగాణ ఇప్పుడెట్లయింది? మంత్రం వేస్తే అయిందా?కాలమే మార్చ�
తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభించేలా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తున్నదని, తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినం రోజు దగా పేరుతో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం కాంగ్రెస్పార్టీ పైశాచికత్వానికి నిదర్శనమని ర�
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ దవాఖానలో ఫార్మసిస్ట్గా పని చేస్తున్న చిమ్మి శివకుమార్ను కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ఫోన్లో తీవ్రంగా బెదిరించాడు. ‘నా జోలికి వస�
తెలంగాణ రాష్ట్రంలో గమ్యం, గమనం లేని నాయకుడు భట్టి విక్రమార్క అని, తెలంగాణ రాష్ట్ర వ్యతిరేకుల సమూహం కాంగ్రెస్ పార్టీ అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా �
MP Badugula Lingaiah Yadav | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి చెందిందని, జిల్లా అభివృద్ధికి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎనలేని కృషి రాజ్య�
Mamata Banerjee | దేశంలో ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలపై పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు బెంగాల్లో ప్రతిపక్ష పార�
అసెంబ్లీకి ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మూడోసారి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనదైన వ్యూహ చతురతతో ముందుకు సాగుతున్నారు.
‘నల్లగొండను నాశనం చేసింది మీరే.. మీ నాయకత్వంలో లక్షలాది మంది ప్రజల ఎముకలు గూళ్లయ్యాయి.. సిగ్గుండాలి కదా మాట్లాడడానికి.. కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పాలి?
మణిపూర్ హింసపై ప్రధాని మోదీ మౌనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఆయన మౌనం ప్రజల పుండ్లపై కారం చల్లినట్టు ఉన్నదని ధ్వజమెత్తింది. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ ‘హింస చెలరేగిన నెల తర్వ�
రాష్ట్రం ఏర్పడకముందు పదేండ్ల కాలానికి, ఏర్పడిన తరువాత పదేండ్లలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు.