Minister koppula | గతంలో ఎన్నడూ జరుగనంత అభివృద్ధి నేడు తెలంగాణలో జరుగుతున్నదని, రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటు లేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి మండలం దోమలక
‘ఆదరించి.. అధిక మెజార్టీతో గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాను’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని వెంకటాపురంలో బీఆర్ఎస్ గ్రామ కార్యక�
ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరతీసిందని, ఆరు హామీలు ప్రకటించి ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నదని సంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ విమర్శించారు.
Minister Puvvada | కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటీవల హైదరాబాద్ వేదికగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీంలు ఆచరణకు సాధ్యమయ్యే హామీలు కావని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు స్థలంలో �
గతం ఘనం.ప్రస్తుతం హీనం..భవిష్యత్తు దారు ణం.. ఇలా ఉన్నది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. నాయకత్వ లేమి, నిలకడ లేనితనం, బలహీన ప్రతిపక్షం అనే పదాలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్. యాభై సంవత్సరాలు దేశాన్ని �
Minister KTR | వారంటి లేని పార్టీ గ్యారెంటీ ఇస్తుందా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికో ముఖ్యమంత్రి.. మొండి చేయికి ఓటేస్తే ఐదేళ్లు గోసపడుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఛత్తీస్గఢ్, కర్నాటక రాష్ట్రాల నుంచి దూ�
కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నైజాన్ని చాటుకున్నది. కర్ణాటకలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అక్కడి ప్రజలను మోసం చేసినట్టే, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలకు ముందే ఏకంగా సొంత పార్టీ నేతలనే మోసం చేస్తున్నది.
మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకోకముందే ఆ పార్టీలో కిరికిరి మొదలైంది. ఆయన కోసం ఎన్నో ఎండ్లుగా పార్టీని నమ్ముకున్న బీసీ నేతను బలి చేస్తారా? అని ఆ వర్గం అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నద�
చ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. విపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
అవినీతి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని ఆశాలపల్లి క్రాస్రోడ్డు గార్డెన్స్లో ఆదివారం మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన 610 మంది గృహలక్ష్మి లబ్ధి
ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందించి ఆసరాగా నిలుస్తూ ప్రజల కష్ట సుఖాల్లో అండగా నిలుస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్లోని ఓ ఫంక్షన్హాల్లో బంగారిగూడ పరిధిలో నివసి�
మహిళా బిల్లుపై పార్లమెంటులో సుదీర్ఘంగా ఎనిమిది గంటలపాటూ చర్చ జరిగింది. ఈ చర్చలో అన్ని రాజకీయపార్టీలకు చెందిన అరవై మంది సభ్యులు తమ అభిప్రాయాలను సభకు తెలియచేయడం గమనార్హం.
కుంభకోణాల కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మరని, ఆ పార్టీ ఇటీవల ప్రకటించిన ఆరు స్కీమ్లను విశ్వసించడం లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇస్కి