ముఖ్యమంత్రి కేసీఆర్ కన్న తండ్రిలాగా పేద పిల్లల కడుపులు నింపుతుంటే మీ కడుపులు ఎందుకు మండుతున్నాయంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్పై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మోసపోవద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఒక ప్రత్యేక విజన్తో మహేశ్వరం నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివాదాలకు కేరాఫ్గా నిలిచే కాంగ్రెస్ పార్టీలో అప్పుడే మూడు ముక్కలాట ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఎవరికి వస్తుందో స్పష్టత లేకపోయినా తమకంటే.. తమకే వస్తు
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీలు మోసపూరితమైనవి, ప్రజలు వాటిని నమ్మకూడదని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ఘన్పూర్ నియోజవకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు.
‘పూర్వ ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో పక్కాగా విజయఢంకా మోగిస్తాం. ఇవాళ ఎవరు అవునన్నా.. కాదన్నా.. మళ్ల మూడోసారి గెలిచేది కేసీఆరే, మళ్లీ వచ్చే గవర్నమెంట్ బీఆర్ఎస్సే. చెన్నూర్లో తమ్ముడు బా�
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ ప్రకటించబోయే మేనిఫెస్టోతో ప్రతిపక్షాలకు దిమ్మతిరగాల్సిందే అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. మంచిర్యాలలో మంత్రి హరీశ్రావు వివిధ అభ�
కాంగ్రెస్ పార్టీలో ఉదయపూర్ డిక్లరేషన్కు కాలం చెల్లింది. తాజాగా మల్కాజ్గిరి డిక్లరేషన్ అమలు జరుగుతోంది. తాజా డిక్లరేషన్ ప్రకారం ఫ్యామిలీ ప్యాక్ కింద తండ్రి-కొడుకు టికెట్ పొందే వెసులుబాటు లభించ�
మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో తిరుపతిరెడ్డితోపాటు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో గులాబీ కండువా కప్పుకున్నారు.
తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. 8 నుంచి 10వ తేదీలోపు ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగ�
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు నమ్మొద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నడికూడలో రూ.2.13కోట్లతో నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం,
మోసం చేసే కాంగ్రెస్ను, కీడు తలపెట్టే బీజేపీని ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరులశాఖ మంత్రి మహేందర్రెడ్డి ప్రజలకు సూచించారు. కర్ణాటక సంక్షోభంలో కూరుకుపోతే, రాష్ట్రం అభివృద్ధితో వెలి�
వందేండ్లకు పైగా చరిత్ర గల్గిన కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వం ఉన్నంత వరకే ఓ వెలుగు వెలిగింది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, కొత్తగా ఏర్పడిన తెలంగ
Minister Prashanth Reddy | కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. భీంగల్ మండలం బాచన్పల్లిలో రూ.3కోట్లతో కొండయ్యకోట హన్మాన్ దేవాలయం నుంచి రహత్నగర్ లింక్రోడ్డు పనులకు మంత్రి శం