KTR | కరెంట్ గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులకు ఇజ్జత్ ఉండాలె అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తు�
Minister Harish Rao | సిద్దిపేట రైల్వే లైన్ తామే సాధించామనడం సిగ్గుచేటు.. బీజేపోళ్లు ఏనాడైనా రైల్వేలైన్ పనులను పరిశీలించారా? తెలంగాణ ప్రభుత్వం రూ.640 కోట్లు భరిస్తే.. ప్రారంభోత్సవంలో కనీసం సీఎం ఫొటో పెట్టరా? కేసీఆర్
రాష్ట్ర బడ్జెట్ రూ.2.77 లక్షల కోట్లు కాగా, కొన్ని అంచనాల ప్రకారం కేవలం ఆరు గ్యారెంటీలకే రూ.2.9 లక్షల కోట్లు ఖర్చవుతాయి. ఈ ఆరు కాకుండా కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17 నాటి సభకు ముందే కొన్ని డిక్లరేషన్లు చేసింద�
Minister Harish Rao | సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు వచ్చినట్టు.. మెదక్ నియోజకవర్గానికి గంగిరెద్దులు వస్తున్నాయని మంత్రి హరీశ్రావు ఘాటుగా స్పందించారు. ఓట్ల కోసం డబ్బుల సంచులు పట్టుకొని వచ్చేటోడు కావాలా? ఆపదలో మనకు
Minister Jagadish Reddy | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం కరువు కాటకాలకు నెలువయింది. నల్లగొండ నిజాం కాలంలోనే జిల్లాగా ఉంది. ఇప్పుడు నల్లగొండ అద్భుత పూల వనంగా మారిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో మ�
KTR | మాది బరాబర్ కుటుంబ పాలనే.. పక్కా రాజకీయ వారసత్వమే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెల్చిచెప్పారు. ఇందులో ఎవరికి అనుమానం అక్కర్లేదని మంత్రి స్పష్టం చేశారు. సూర్యా�
KTR | సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగకు ఓటు వేద్దా�
ఈ ఏడాది ఆఖరులో తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్, మిజోరం రాష్ర్టాల అసెంబ్లీల ఎన్నికలు జరుగనున్నాయి. అయితే వీటిలో ఒక్క మధ్యప్రదేశ్కు మాత్రమే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం అభ�
కాంగ్రెస్ పార్టీలో ప్రజాబలం ఉన్న నాయకులకు విలువ లేదని, డబ్బు సంచులు, నోట్ల కట్టలకే ఆ పార్టీ అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తున్నదని మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి విమర్శించారు
KTR | తెలంగాణపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి
Minister Harish Rao | బీజేపీ లేచేది లేదని.. కాంగ్రెస్ గెలిచేది లేదంటూ మంత్రి హరీశ్రావు సైటైర్లు వేశారు. రంగారెడ్డి జిల్లాలోని కల్వకుర్తిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చ
మెదక్ జిల్లాలో కాంగ్రెస్ (Congress) పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మెదక్ డీసీసీ అధ్యక్షుడు (Medak DCC President) కంఠారెడ్డి తిరుపతి రెడ్డి (Kantareddy Tirupati reddy) రాజీనామా చేశారు. డబ్బు సంచులే ప్రాత�
కర్ణాటకలో అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చతికిలపడుతున్నది. వెనుకటికి ఔరంగజేబు జుట్టుమీద పన్ను వేసినట్టు కొత్త కొత్త పన్నులువేసి ప్రజలనడ్డిని విరుస్తున్నది.
KTR | కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆ ఆరు గ్యారెంటీలు ఆరిపోయే దీపాలు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. మొండిచేయికి ఓటేస్తే 3 గంటకల కరెంట్ గ్యారెంటీ, సంవత్సరానికి ఒక ముఖ్యమంత
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. క్షేత్రస్థాయిలో ప్రజాబలమున్న నేతలంతా గులాబీ పార్టీలో చేర�