‘కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే నట్టేట ముంచుతారు. రైతుబంధు బంద్ చేస్తారు. కరెంటు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారం చేస్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ కబంధహస్తాల్లో �
నల్లగొండ జిల్లా కాంగ్రెస్లో టికెట్ల లొల్లి జోరుగా సాగుతున్నది. తొలి జాబితాలో కీలక నేతలంతా తమ స్థానాలను పదిల పరుచుకోగా రెండో జాబితాలో మాత్రం తమ ప్రభావాన్ని చూపుతూ పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చ�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో కరీంనగర్లో జీవన ప్రమాణాలు పెరిగాయని, వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని తిరుమల్నగర్ వాస�
పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్లో గుర్తింపు లేదని సీనియర్ నేత, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏండ్లుగా పార్టీ బలోపేతానికి కష్టపడుతున్న తనకు కాకుండా వ
తుంగతుర్తి నియోజకవర్గానికి 66 ఏండ్ల చరిత్ర ఉంది. 1957లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆవిర్భవించింది. అంతకుముందు సూర్యాపేట నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఆది నుంచి కమ్యూనిస్టు,
Congress | ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ను నాయకులు అమ్ముకున్నారని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ ఆరోపించారు. గతంలో బీజేపీలో ఉండి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తనని చెప్పుకున్న కంది శ్రీనివా�
ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు ఆశపడి టికెట్ల�
Congress | ‘ఎం’ (మనీ) ఫార్ములాతోనే కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వలేదని పీసీసీ కార్యదర్శి, పీసీ సీ ఎన్నికల ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు దండెం రాంరెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొదటి జాబితా విడుదల చేసినప్పటి నుంచే చాలా మంది ఆశావహులు నిరుత్సాహానికి గురయ్యారు. చాలా మందిలో అగ్గి రాజుకున్నట్టు అయ్యింది. కొత్త ముఖాలకు టికెట్లు ఇవ్వడంతో నిప్పు అంటుకున్న
‘పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్లో గుర్తింపు లేదు. పరకాల నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం 12 ఏండ్లుగా కష్టపడుతున్నా.. నాకు టికెట్ ఇవ్వకుండా వారం కింద చేరిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇచ్చుడ�
కాంగ్రెస్ పార్టీ నమ్మించి గొంతుకోసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. హుస్నాబాద్ కాంగ్రెస్ టికెట్ను మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్కు ఖరారు చేయడంతో శన�
మూడు ఏడుపులు.. ఆరు పెడబొబ్బలు.. తొమ్మిది శాపనార్థాలు’ అన్నట్లుంది ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. టికెట్ కేటాయింపు ప్రక్రియ పార్టీకి తలకు మించిన భారంలా పరిణమించింది.
Congress Party | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్లో టికెట్ల పంచాయితీ కాక రేపుతున్నది. పలు నియోజకవర్గాల నుంచి సీనియర్ నేతలు టికెట్లు ఆశించి భంగపడ్డారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ రెండో విడత 45 మందితో అభ్యర్�