Minister Koppula | బీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నదని.. ఇప్పటి వరకు చేయనిదేం ఉందో చెప్పాలంటూ కాంగ్రెస్ను నిలదీయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
CM KCR | కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతిలో గెలవడం చేతగాక.. దాడులకు పాల్పడుతున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై కత్తులతో దాడి చేశారని ధ్వజమెత్తారు. సంగా�
‘రాత్ గయి బాత్ గయి’ అన్నట్టు ఉన్నది తెలంగాణ కాంగ్రెస్ పెద్ద లీడర్ల యవ్వారం. ఈసారి పారాచూట్ లీడర్లకు టికెట్లు ఇచ్చేది లేదని, పార్టీ కోసం కష్టపడ్డోల్లకే టికెట్లు ఇస్తమని హస్తం పార్టీ నేతలు పెద్ద పెద్ద
‘రేవంత్కు చాన్స్ ఇస్తే తెలంగాణను కోఠిల చారాణకు అమ్మేస్తడు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి మార్పు కోసం హైదరాబాద్లో 400 మందిని పొట్టునపెట్టుకున్న చరిత్ర కా�
కాంగ్రెస్ పార్టీ వనపర్తి నియోజకవర్గ టికెట్ చిన్నారెడ్డికి ఇవ్వ డాన్ని పెద్దమందడి ఎంపీపీ మేఘా రెడ్డి ఖండిం చారు. ఆదివారం పట్టణ కేంద్రం లోని ఓ ఫంక్షన్ హాల్లో తన వర్గీ యు లతో సమావేశమయ్యారు.
దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ పేరు చాలామందికి తెలియదు. కానీ.. డీకే శివకుమార్ అంటే మాత్రం చాలామంది కర్ణాటక డిఫ్యూటీ సీఎం అని టక్కున చెప్పేస్తారు.
జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జడ్చర్ల అసెంబ్లీ నియో జకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగ పడ్డ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆదివార0 హైదరాబాద్లో ని ప్రగతి భవ�
కాంగ్రెస్ కోసం తీవ్రంగా కష్టపడ్డా.. టికెట్ ఇవ్వకుండా తీవ్ర అవమానానికి గురి చేశారని ఆ పార్టీ నేత నాగం జనార్దన్రెడ్డి అన్నారు. తనను సంప్రదించకుండానే, అదీ పార్టీ మారి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇవ్వటం బాధ �
కాంగ్రెస్ పార్టీ దేవర కద్ర ఎమ్మెల్యే అభ్యర్థి మధు సూదన్ రెడ్డికి ఆరంభ లోనే ఎదురు దెబ్బ తగి లింది. అడాకు ్డ ల మండల కేంద్రంలో ఆది వారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రతి పక్ష పార్టీలకు షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసి న ప్పటి నుంచి అసంతృప్తి సెగలు రగులు తుండగా.. ఎంతటికీ చల్లారడం లేదు. కాంగ్రెస్, బీజే పీ లను సీనియర్ �
అభివృద్ధివ్యతి రేకి కాంగ్రెస్ పార్టీయే నని వారిని నమ్మితే నట్టేటముంచడం ఖాయ మని దేవ ర కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్లో అడ్డాకుల మండలం లోని తిమ్మాయి పల్లి డా కొడావత్,మ
ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ టికెట్ల పంచాయితీ ముదురుతోంది. హస్తం పార్టీ అధిష్టానం ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి కంది శ్రీనివాస్రెడ్డి, బోథ్ నుంచి వన్నెల అశోక్లను అభ్యర్థులుగా ప్రకటించగా.. వ
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన వేలితో మన కళ్లల్లో మనమే పొడుచుకున్నట్టేనని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది.. కరెంట్ బంద్ అయింది.. పంటలు ఎండిపోతున్నాయి.
పటాన్చెరులో గులాబీదళం కదం తొక్కింది. బీఆర్ఎస్లో పటాన్చెరు నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు చేరారు. వారిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కే సత్యనారాయణ, యూపీ మాజీ ఎమ్మెల్య