తెలంగాణ శాసనమండలికి 2015లో జరిగిన ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు నాటి టీడీపీ నేత, నేటి పీసీసీ అధ్యక్షుడు..రేవంత్రెడ్డి డబ్బులు ఎరవేయడం రాష్ట్రంలో ‘ఓటుకు నోటు’ తొలి కేసుగా నమోదైంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీల నుంచి ఎక్కువ మంది గులాబీ గూటికి చేరుతున్నారని ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పినపాక ఎమ్మెల్యే
’60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదు.. కేవలం తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది.. కాబట్టి ఓటు అడిగ
కాంగ్రెస్ పార్టీలో ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో నేతల వ్యవహారం తలో‘చేయి’గా మారింది. ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించినా.. అభ్యర్థుల ఎంపికకు ఇంకా కసరత్తు కొనసాగుతున్నది.
KTR | రాష్ట్రంలో ఓట్లను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి వందల కోట్లను తెలంగాణకు పంపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటివి ముందే ఊహించామని ఆయన ట�
KTR | తెలంగాణలో 40 చోట్ల అభ్యర్థులే లేని కాంగ్రెస్.. 70 చోట్ల గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ఎలా చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో చిట్చాట�
Harish Rao | తెలంగాణ ఎన్నికల్లో డబ్బు పంచి గెలించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్రావు మీడియా�
Rajeev Sagar | అవినీతికి, స్కాములకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్ అడ్రస్ నిలుస్తుందని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్( Rajeev Sagar |) దుయ్యబట్టారు. హైదరాబాద్కు తరలిస్తుండగా బెంగళూరులోని కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో పట్�
Telangana State | మనుషులు చచ్చిపోతారు.. కానీ మాటలు చచ్చిపోవు.. అన్నాడు కవి తిలక్! కొన్ని సార్లు మాటలు కూడా మరుపులో మాయమై పోవచ్చు. కానీ, మనిషికైనా మాటకైనా సాక్షి కాలం. కేవలం సాక్షిమాత్రమే కాదు కాలం తీర్పరి కూడా!
కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గడబిడ మొదలైంది. నాకే టికెట్ ఇవ్వాలని ఒక వర్గం, ఎదుటి వర్గానికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని మరోవర్గం.. ఇలా పంచాయితీకి దిగుతున్నాయి. ఏకంగా హైదరాబాద్లోని గాంధీభవన్ ఎదుట ధర�
Congress Candidates | ఎమ్మెల్యే టికెట్ల కోసం వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినా అత్యధిక నియోజకవర్గాల్లో సమర్థులైన, గట్టి అభ్యర్థులు దొరకని పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొంటున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ స్థాయిలో తర్జనభర్జనలు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నట్లు తెలుస్తున్నది. టికెట్ కోసం ఎవరు అధికంగా పార్�
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు చామల ఉదయ్చందర్రెడ్డి ప్రగతి భవన్లో మంత్రులు కే